అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్ 

On
అందాల పోటీల పేర మహిళల కించపరచడం తగదు - దేవీప్రసాద్ 

BRS పార్టీని విమర్శిందమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాలనా?

హైదరాబాద్ మార్చ్ 21:

నిన్న కారుణ్య నియామకల సందర్భంగా రవీంద్ర భారతి లో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం బీ ఆర్ ఎస్ పార్టీపై విష ప్రచారం చేయడానికి ఉపయోగించుకోవడం దుర్మార్గం, ప్రపంచ అందాల పోటీలు వద్దంటే ప్రభుత్వం ఎందుకు బీ ఆర్ ఎస్ పై ఎదురు దాడి చేస్తోందసి, ఈ పోటీలు మహిళను కించపరచాడినికేనా అని బిఅరెస్ నాయకులు,వివరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ ఆక్షేపించారు

అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళలలు అనేకసార్లు ఆందోళన చేసిన సంగతి రేవంత్ రెడ్డి కి తెలియదా? టూరిజం పేర ఎలాంటి అశ్లీల కార్యక్రమాలకైనా అనుమతి ఇస్తారా? దేశ వ్యాప్తంగా మహిళలు అందాల పోటీలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేసిన సంగతి కాంగ్రెస్ కు తెలియదా? మహిళల పక్షాన బాధ్యత గల ప్రతిపక్షం గా ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తారా,అందాల పోటీలు కావాలాని ప్రజలు అడగలేదు ఆరు గ్యారెంటీలు కావాలని డిమాండ్ చేస్తున్నారు,నూతనంగా ఉద్యోగంలో చేరుతున్న కారుణ్య ఉద్యోగులకు బాధ్యతలు, తెలంగాణ సంస్కృతి తో పాటు పని సంస్కృతి గురించి, తెలంగాణ సామాజిక జీవన విధానం, అసమానతలు, జరిగిన సామాజిక ఉద్యమాల చరిత్ర అవగాహన కల్పించే బదులు గత ప్రభుత్వం పేర బీ ఆర్ ఎస్ పై రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు

 రాష్ట్రం లో 3/24 నుండే ఉద్యోగుల రిటైర్ మెంట్ ప్రారంభమైంది, పెన్షనర్స్ కు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని చెప్పడం అవగాహన రాహిత్యం, పాలన పై పట్టు కాదు ప్రజల పట్ల గౌరవం ఉండాలి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేటీఆర్   హరీష్ రావు ను బెదిరించడం ఏడవ గ్యారెంటీ హామీ అమలు చేయడమే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టడమే,952 నూతనంగా ఉద్యోగాలు కల్పించడం స్వాగతిస్తాం కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చి  రాష్ట్ర భవిష్యత్ కోసం నిరంతరం కృషి చేసే యువ ఉద్యోగుల మనసులు కలుషితం చేస్తే ఊరుకోము, ఇప్పటికే 8000 కోట్లు పెన్షనర్స్ కు పెండింగ్ లో ఉండగా మరో పదివేలు రిటైర్ మెంట్ అవుతున్నారు వారికి ఇవ్వలిసిన 8000 కోట్లు ప్రతి నెల 300 కోట్లు చెల్లిస్తే ఎన్ని ఏండ్లు చెల్లిస్తారు, ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు కోర్ట్ లో న్యాయం కోసం ఆశ్రయిస్తున్నారు చివరికి వారికి ఇవ్వలిసిన ప్రయోజనాల కోసం కార్యాలయాలు వేలం వేసే రోజులు వస్తాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు, పి ఆర్ సి ఎగ్గొట్టే పనిలో ప్రభుత్వం ఇలాంటి ప్రచారానికి దిగడం సరికాదు, కరువు భత్యం కూడా ఇవ్వని ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యల పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం, రాజకీయాలు ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం ,కానీ రోజు కేసీఆర్ పాలనలో జరిగిందంతా విధ్వంసం అని విష ప్రచారం చేస్తూ 15 నెలలు గడిచింది, ప్రజలు తగిన సమయం ఇచ్చారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ని గెలిపించామని పునరాలోచనలో పడ్డారు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలే సరయిన సమయం లో తమ సత్తా ఏమిటో చూపిస్తారని దేవీప్రసాద్ ఒక ప్రకటనలో అన్నారు.

Tags

More News...

Local News 

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు) : యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ అకాల మరణము చెందిన కారణముగా "భీమదేవరపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్" వారి సమక్షంలో ముల్కనూరు గ్రామంలో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ లో సమకూడి శాంతి కోసం కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. శాంతి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో...
Read More...
State News 

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు హైదరాబాద మార్చ్ 27:    శాసనమండలి లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని మాజీ మంత్రివర్యులు మరియు తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ జి రాజేశం గౌడ్ మరియు మాజీ మంత్రులు నేరెళ్ల ఆంజనేయులు, సుద్దాల దేవయ్య మరియు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నగేష్, డాక్టర్ లింగయ్య, రవీందర్ రెడ్డి,...
Read More...
Local News 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్ 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్  గొల్లపల్లిమార్చి, 27 (ప్రజా మంటలు):    గొల్లపల్లి లోని మండల వ్యాప్తంగా అక్రమంగా  తాజా మాజీ సర్పంచ్ ను అక్రమ అరెస్టులు  కరోనా కష్టకాలంలో కూడా మేము ముందుండి  గ్రామంలో ఎక్కడికక్కడ ఏగ్రామ సర్పంచ్ ఆ గ్రామంలో  అభివృద్ధి పనులు చేసినాము , మాకు రావలసిన  పెండింగ్ బిల్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ  ,...
Read More...
Local News 

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య మల్యాల మార్చి 27(ప్రజా మంటలు)జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా  కొండగట్టు ఘాట్ రోడ్డు నుoడి వాహనాలు  కిందకు వచ్చి నేషనల్ హైవే -63 ని కలిసే వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నందున మల్యాల...
Read More...
Local News 

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి  6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం       మేడిపల్లి మార్చి 27(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వకోట గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు  పేకాట స్థావరం పై సీసీఎస్ ఇన్స్పెక్టర్  శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడి చేసి 6 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 32490/- నగదు,6 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...
Local News 

పొగాకు ఉత్పత్తుల పట్టివేత

పొగాకు ఉత్పత్తుల పట్టివేత   భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు ) : రూ 19,993 లా విలువైన పొగాకు ఉత్పత్తులను కొత్తకొండలో గురువారం ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించారు. కొత్తకొండ గ్రామంలో సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా, కొత్తకొండ పరిసరాలలో నమ్మదగిన సమాచారం మేరకు పొగాకు ఆటోను ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు...
Read More...
Local News 

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి.. బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్..

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి..  బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్.. జగిత్యాల /ధర్మపురి మార్చి 27(ప్రజా మంటలు)జిల్లాలో చైర్మన్ కమిషన్ సభ్యుల పర్యటన.. సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు, పిల్లలు తీవ్ర...
Read More...
Local News 

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత జగిత్యాల మార్చి 27(ప్రజా మంటలు)  జగిత్యాల: జిల్లాలో రానున్న రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను ఒక యజ్ఞంల చిత్తశుద్ధిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ఉద్భోదించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం సేకరణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల...
Read More...
Local News  State News 

ఐదు వందల గ్రాముల పసిగుడ్డును బతికించిన వైద్యులు

ఐదు వందల గ్రాముల పసిగుడ్డును బతికించిన వైద్యులు సికింద్రాబాద్, మార్చి 26 ( ప్రజామంటలు ) :    కేవలం ఐదు వందల గ్రాముల బరువుతో పుట్టిన బాబును కంటికి రెప్పలా కాపడి, చక్కటి వైద్యం అందించిన వైద్యులు అరుదైన రికార్డును సాధించారు. మారేడ్ పల్లి కి చెందిన బసంత్​ షెనై ఆసుపత్రిలో కేవలం ఐదు వందల గ్రాములతో ఓ మహిళకు బాబు జన్మించాడు. అయితే...
Read More...
Local News 

తాజా మాజీ సర్పంచ్ ల అరెస్టు  - బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్భంధం

తాజా మాజీ సర్పంచ్ ల అరెస్టు  -  బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్భంధం బుగ్గారం మార్చ్ 27 (ప్రజా మంటలు):    బుగ్గారం మండలంలోని తాజా మాజీ సర్పంచ్ లను, మహిళా సర్పంచ్ ల భర్తలను గురువారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.     పెండింగ్ బిల్లుల కోసం నిరసనలతో పాటు  తాజా మాజీ సర్పంచ్ లు   అసెంబ్లీని ముట్టడించ కుండా ఆపేందుకు పోలీసులు బుధవారం...
Read More...
Local News 

సురక్షితం ప్రయాణం – రోడ్డు ప్రమాదాల నివారణకు  స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

సురక్షితం ప్రయాణం – రోడ్డు ప్రమాదాల నివారణకు    స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య       గొల్లపల్లి / కొండగట్టు) మార్చ్ 27 ప్రజా ( మంటలు) :    కొండగట్టు రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్   ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ”సురక్షిత ప్రయాణం అనే కార్యక్రమo లో బాగంగా  కొండగట్టు ఘాట్ రోడ్డు నుoడి వాహనాలు  కిందకు వచ్చి నేషనల్ హైవే -63 ని కలిసే...
Read More...
Local News 

28 వ తేదీ ఇంటర్ మూల్యాంకనంనకు  సంబంధిత అధ్యాపకులు విధిగా హాజరు  కావలెను.  ఇంటర్ జిల్లా విద్యాధికారి క్యాంప్ ఆఫీసర్ నారాయణ 

28 వ తేదీ ఇంటర్ మూల్యాంకనంనకు  సంబంధిత అధ్యాపకులు విధిగా హాజరు  కావలెను.  ఇంటర్ జిల్లా విద్యాధికారి క్యాంప్ ఆఫీసర్ నారాయణ  జగిత్యాల మార్చి 27( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ ,జ్యోతిబాపూలే, ఆదర్శ ,కస్తూరిబా బాలికల, మైనారిటీ జూనియర్ కళాశాలలలో పనిచేయు అధ్యాపకులను ఈనెల 28 శుక్రవారం  ప్రారంభం కానున్న   వృక్ష  శాస్త్రం, జంతు శాస్త్రం , చరిత్ర ఇంటర్ మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనమునకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు...
Read More...