మహాశివరాత్రి పురస్కరించుకొని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించిన తొలి జెడ్పి చైర్పర్సన్ దావా వసంత
రాయికల్ ఫిబ్రవరి 26 ( ప్రజా మంటలు)
మహాశివరాత్రి పురస్కరించుకొని రాయికల్ పట్టణం మరియు మండలంలోని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ మండల మరియు పట్టణ BRS పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ , ఎలిగేటి అనిల్, మండల & పట్టణ కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ AMC ఛైర్మన్లు ఎలగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణి , మండల మహిళ విభాగం అధ్యక్షురాలు స్పందన PACS ఛైర్మన్లు రాజలింగం యాదవ్, ఏనుగు మల్లారెడ్డి, మండల & పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండపల్కుల రత్నాకర్ రావు,మహేష్ గౌడ్, మాజీ MPTC మందుల శ్రీను , మాజీ కౌన్సిలర్లు శ్రీరాముల సువర్ణ సత్యనారాయణ, సాయి కుమార్, నాయకులు మోర వెంకటేశ్వర్లు, అనుమల్ల మహేష్,కంటే గంగారాం , డా|| ప్రవీణ్, ప్రశాంత్, జగదీష్ , ముదం శ్రీను, ప్రవీణ్, సుతారి రోజ,రాజారెడ్డి , బక్కన్న, మహేష్, వినోద్, అమ్ముల మనోజ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
