ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం
జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)
శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లు
ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధుమాల రాజ్ కుమార్ ఆద్వర్యం లో జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన జగిత్యాల నియోజకవర్గ నాయకులు,అంబేద్కర్ సంఘం సభ్యులు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్,గిరి నాగభూషణం,మాజీ సర్పంచ్ బోనగిరి నారాయణ, దుమాల తిరుపతి, కొంగర పవన్, దుమాల గంగాధర్,నక్క గంగాధర్, మ్యాకల పవన్,మేక పవన్,సంకె మహేష్, గజ్జెల రాజు, మహేశ్వర్ రెడ్డి,క్రాంతి, డాన్ శ్రీను,ఎవుసం గంగాధర్, దుమాల చంద్రం, దుమల శ్రీనివాస్,ఇప్పల భూమయ్య, మహేశ్వర్ రావు,మసీదు రాజాం, తడగొండ భూమయ్య,తడగొండ లక్ష్మణ్,కిషన్,బొల్లారపు మహేష్, బడుగు శ్రీనివాస్,నరేష్,రెండ్ల మహేష్, నాయకులు,యూత్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం

ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
.jpeg)
రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం
