విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

On
విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

గొల్లపల్లి మార్చి 19 (ప్రజా మంటలు):

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ,
రాబోయే పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు పొందాలని కోరారు. 
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని  ఆ లక్ష్య సాధన దిశగా విద్యార్థులు కష్టపడి భవిష్యత్తులో అత్యున్నత స్థానాన్ని చేరుకోవాలని ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము, విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మండల విద్యాధికారి  జమునా దేవి, సెక్టోరల్ అధికారులు చిప్ప సత్యనారాయణ, కొక్కుల రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు అమర్ నాథ్ రెడ్డి, కరుణాకర్, సుధాకర్, రాజేశం, హరికృష్ణ, సత్య, రవీందర్, బాలచంద్రుడు, కుమారస్వామి, చంద్రశేఖర్, శరత్ చందర్, విజయ, స్రవంతి, నందయ్య, రాజ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము-   కల్యాణ వేడుకలు 

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము-   కల్యాణ వేడుకలు  జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన, గోవింద మాంబ సమేత శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,    శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం లో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా ఈ...
Read More...
Local News 

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం సికింద్రాబాద్ మార్చి 19 (ప్రజా మంటలు):    బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో ఉన్న మాజిద్ కమిటీ సభ్యులతో వార్డ్ కార్యాలయంలో బుధవారం స్థానిక కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నా వెంటనే  తన దృష్టికి తీసుకురావాలన్నారు. మస్జిద్ లకు ప్రభుత్వం ఇచ్చే రంజాన్ ఇనాం దరఖాస్తులను
Read More...
Local News 

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ. ఇబ్రహీంపట్నం మార్చ్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కోమటి కొండాపూర్ గ్రామంలో  సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ కొరకు గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేసి,  రైతు లతో   తాసిల్దార్ ప్రసాద్ మాట్లాడి, రైతులకు అన్ని విషయాలు వివరించారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు విరించారు.
Read More...
Local News 

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్      జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్  దావ వసంత సురేష్  విలేఖరులతో సమావేశంలో మాట్లాడారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ... ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ...  మహిళలకు 2500/-పెన్షన్ ఇస్తామని చెప్పారు.....
Read More...
Local News  State News  Spiritual  

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల) సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన  ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, స్థానిక...
Read More...
Local News 

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు    జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)పట్టణం లోని రవీంద్ర ప్లే  లో ఘనంగా *"రవీంద్ర  దర్పణ్ - 2K25"* పేరిట 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులకు కనువిందు చేసాయి. దశావతారం, శివ తాండవం మరియు చిన్నారుల...
Read More...
State News  Spiritual  

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు - గోదావరి తీరాన భక్తుల గుడారాలు (రామ కిష్టయ్య సంగన భట్ల)   పవిత్ర గోదావరినది తీరాన వెలసిన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రం బుధ వారం భక్త జన సంద్రంగా మారింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్థానిక దైవాలు శ్రీలక్ష్మి నరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వరుల రథోత్సవ వేడుకల రథోత్సవానికి...
Read More...
Local News 

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం   జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎస్సీ వర్గీకరణ బిల్లు  ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధుమాల రాజ్ కుమార్ ఆద్వర్యం లో ఈ ...
Read More...
Local News 

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము. గొల్లపల్లి మార్చి 19 (ప్రజా మంటలు): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ,రాబోయే పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు పొందాలని కోరారు. విద్యార్థులు ఒక...
Read More...
Local News 

టెన్త్​ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్​ కార్యక్రమం

టెన్త్​ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్​ కార్యక్రమం సికింద్రాబాద్​, మార్చి 19 (ప్రజామంటలు): బన్సీలాల్​ పేట డివిజన్​  బోయగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు హల్ టికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హాల్ టిక్కెట్లు,ఎగ్జామ్ పాడ్స్​, జామెట్రీ బాక్స్ లను  అందించారు. పదవతరగతి పరీక్షల్లో తీసుకోవాల్సిన...
Read More...
Local News  State News 

ప్రేమ పేరుతో  వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య

ప్రేమ పేరుతో  వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య గొల్లపల్లి (పెగడపెల్లి) మార్చి 19( ప్రజా మంటలు) పెగడపల్లి మండలం రాంబద్రుని పల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మండలంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది. ఈ క్రమంలో రాంభద్రుని పల్లి కి చెందిన బాస రాము గొల్లపల్లి మండలం రంగదామునిపల్లి చెందిన మరొక వ్యక్తి ఇద్దరు కలిసి మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించి, ప్రేమించక...
Read More...
Local News 

రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం

రామన్న జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం హనుమకొండ మార్చి 19 (ప్రజామంటలు)  : హనుమకొండ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఆధ్వర్యంలో స్వయంకృషి మహిళా సొసైటీ వయోవృద్ధుల సహాయార్థం వృద్ధాశ్రమంలో పడకంటీ రామన్న జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. హనుమకొండ మ్యూజిక్ ఇంచార్జ్ బిక్షపతి చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్...
Read More...