గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

On
గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి.

మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్):

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో  పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ ఐ కిరణ్ సిబ్బందితో శాంతినగర్ లోని ఒక ఇంటిలో నలుగురు బీహార్ రాష్ట్రానికి చెందిన రూపేష్ కుమార్,సునీల్ కుమార్, సంతోష్ కుమార్,చోటు కుమార్ లను పట్టుకొని విచారించమని అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... గత కొన్ని నెలల క్రితం మెట్ పల్లి పట్టణానికి బీహార్ నుండి నలుగురు వ్యక్తులు వచ్చి హమాలి పని చేసుకుంటూ శాంతినగర్ లో నివాసముంటూ, ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో బీహార్ రాష్ట్రం నుండి గంజాయిని తీసుకొని వచ్చి వాళ్లు సేవించడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన మెట్ పల్లి, మల్లాపూర్ పరిసర ప్రాంతాలలో చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి 500 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారని అన్నారు.

నిందితుల యజమానికి చెందిన అశోక్ లేలాండ్ వాహనంలో  తిరుగుతూ, నిందితులు అమ్ముతున్నారని అన్నారు. మధ్యాహ్న సమయంలో  కాలనీవాసులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి నిందుతులను పట్టుకొని 450 గ్రాముల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు, అశోక్ లేలాండ్ వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. సమాచారం ఇచ్చిన కాలనీవాసులకు పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

Tags

More News...

Local News  State News 

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్   కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్ హైదారాబాద్ మార్చ్ 16: శాసనమండలి సభ్యులు మరియు  తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత ను, వారి నివాసంలో మాజీ మంత్రి జి.రాజేశం  మరియు BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంతెన మధు  మర్యాదపూర్వకంగా కలిశారు.కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జి...
Read More...
Local News  State News 

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్  ఏళ్ళతరబడి పోరాట ఫలితం   బుగ్గారం/జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి) :  జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మూల సుమలత పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీలో భారీగా...
Read More...
Local News  State News  Spiritual  

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

బ్రహ్మోత్సవాలలో  మొక్కులు తీర్చుకున్న భక్తులు,  బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం హోమశాలలో ప్రత్యేక పూజలు - 40 లక్షలకు పైగా ఆదాయం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు  (రామ కిష్టయ్య సంగన భట్ల)     బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా ఆది వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర డోలోత్సవ సందర్భంగా, వంశపారం పర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలుమూలలనుం కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన భక్తజనం దేవస్థానంలో మొక్కులు హోమశాలలో...
Read More...
Local News  State News 

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు

సీపీఆర్​ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్​ పోలీసులు సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) : అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వ్యక్తికి సీపీఆర్ చేసి ప్రాణలు కాపాడిన ట్రాఫిక్ పోలీసుల ఉదంతం ఇది..వివరాలు ఇవి.. బేగంపేట పీఎన్​టీ జంక్షన్​ వద్ద రోడ్డు దాటుతూ ఓ  వ్యక్తి రోడ్డు పై పడిపోయడు. ఎండ తీవ్రత కారణంగా ఎండదెబ్బ తగిలి  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న...
Read More...
Local News 

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి   *  ప్రైవేట్​ స్కూళ్ళ నిర్వహణ సవాళ్ళతో కూడుకున్నది        *  కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి సికింద్రాబాద్​ మార్చి 16 (ప్రజామంటలు) :  ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో మాత్రం రాజీ పడవద్దని, ఈ రోజుల్లో చదువుతోనే పిల్లల భవిష్యత్​ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్ 

సి ఎం సహాయనిది చెక్కులు  నిరుపేదలకు  వరం ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల మార్చి16(  ప్రజా మంటలు   )  నియోజకవర్గానికి చెందిన 102 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 28 లక్షల 25 వేల రూపాయల విలువగల చెక్కులను మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి  ఇవి పేదలకు  వరము లాంటిదని శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రజలు టీకాలు...
Read More...
Local News  State News 

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్ సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి. మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో  పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి,...
Read More...
Local News 

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్ మల్యాల /కొండగట్టు   మార్చి 15(ప్రజా మంటలు)                                                                             విద్యతో పాటు యువత క్రీడల్లో ముందుండాలని డి ఆర్డి ఏ పిడి రఘువరన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర,భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.    నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర   జగిత్యాల్ జిల్లా ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి యువ...
Read More...
Local News 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్  జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)  అలీం కో సంస్థ కార్పొరేషన్ సహకారంతో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో  చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకారణాలను పంపిణీ చేశారు.శనివారం రోజున జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) హైస్కూల్లో లో ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.సత్య...
Read More...
Local News 

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)పైలెట్ ప్రాజెక్టు కిందనేటి నుండి జిల్లాలోని 21 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన  ప్రారంభం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్  గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా...
Read More...
Local News 

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. వందలాదిమంది సత్సంగ్ సభ్యులు, భక్తులు,రంగులు చల్లుకొని ఆటపాటలతో ఆడి పాడి, నృ త్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు  బిరుదాంకితులు, బ్రహ్మశ్రీ సభాపతి విశుశ ర్మ దంపతులు, రంగుల పండుగ...
Read More...
Local News 

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం లో, దశమ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 5వ రోజు సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, నిత్య హోమం, సామూహిక కుంకుమ పూజలు,ఘనంగా జరిగాయి .వైదిక కార్యక్రమం  వంశీకృష్ణమాచార్య బృందం , మరియు ఆలయ అర్చకులు రమేష్ పాండే ఘనంగా...
Read More...