హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

On
హైకోర్టు న్యాయమూర్తి పుల్ల కార్తీక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

 

జగిత్యాల ఫిబ్రవరి 22 (ప్రజా మంటలు)
    శ్రీ కాసుగంటి  నారాయణరావు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ క్రీడా సాంస్కృతిక దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా                                                                                                         జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ పుల్ల కార్తీక్ ని పోలీస్ గెస్ట్ హౌస్ లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

Tags

More News...

Local News 

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం

శనివారం నుండి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జగిత్యాల మార్చి   20(   ప్రజా మంటలు)జిల్లాలో గల ప్రభుత్వ, ప్రైవేటు, సాంఘిక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాపూలే, ఆదర్శ ,కస్తూరిబా బాలికల విద్యాలయ మరియు మైనారిటీ జూనియర్ కళాశాలలో పనిచేయు ప్రధానాచార్యులు, అధ్యాపకులు ఎగ్జామినర్ ఉత్తర్వులు మీ కళాశాల లాగిన్ లోకి పంపించినట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి  క్యాంప్ ఆఫీసర్ బి. నారాయణ తెలిపారు.   జవాబు...
Read More...
Local News 

విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు.. ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ కామెంట్స్ 
Read More...
Local News 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ప్రజామంటలు మార్చ్ 20 భీమదేవరపల్లి : మండలంలోని ముల్కనూర్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని మంగళపల్లికి చెందిన యువకుడు పార్నందుల ఆంజనేయులును ముల్కనూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. మరొక తీవ్ర...
Read More...
Local News 

వికసిత్ భారత్ యూత్  పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్

వికసిత్ భారత్ యూత్  పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల మార్చి 20 ( ప్రజా మంటలు)  ఎస్ కె ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2025,వన్ నేషన్ వన్ ఎలెక్షన్ కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,అదనపు కలెక్టర్ బి ఎస్ లత  ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రతి విభాగంలో...
Read More...
Local News 

#Draft: Add Your Title

#Draft: Add Your Title    జగిత్యాల మార్చి20( ప్రజా మంటలు)రూరల్ మండలం జగిత్యాల చల్గల్ మార్కెట్ యార్డు లో  1 కోటి 70 లక్షలతో నిర్మిస్తున్న ఫ్లాట్ ఫారం ను పరిశీలించి పనులు నాణ్యత గా జరిగేలా చూడాలని,మామిడి మార్కెట్ సీజన్ వస్తున్న సందర్భంగా మార్కెట్ లో రైతులకు,వ్యాపారులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన జగిత్యాల ఎమ్మెల్యే...
Read More...
Local News  State News 

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో  మాజీ మంత్రి రాజేశం గౌడ్ 

రాజస్థాన్ జిల్లా పరిషత్ బృందంతో  మాజీ మంత్రి రాజేశం గౌడ్  హైదరాబాద్ మార్చ్ 20: రాజస్థాన్ రాష్ట్రం నుండి తెలంగాణకు వచ్చిన జైపూర్ జిల్లా పరిషత్ బృందం కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళిక, అమలు విషయంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి పరిశీలించారు    మాజీ మంత్రి, తెలంగాణ ఆర్థిక సంఘం మొదటి చైర్మన్ జి రాజేశం గౌడ్  తెలంగాణ లో ని
Read More...
Local News 

ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

ముదిరాజ్​ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలి సికింద్రాబాద్​ మార్చి 20 (ప్రజామంటలు): ముదిరాజ్​ కమ్యూనిటీని బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేస్తూ  ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలువురు ముదిరాజ్​ సంఘ నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ ను కోరారు. రాష్ర్ట ముదిరాజ్​ సంఘ అడ్వయిజర్​ మర్రి ప్రభాకర్​ ముదిరాజ్​ శామీర్​పేట లో ఎంపీ ఈటలను కలసి,...
Read More...
Local News 

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. ఇబ్రహీంపట్నం మార్చి 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండలం లో గల మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం ,జడ్పీహెచ్ఎస్ గోధూర్ పాఠశాలలో రేపటి నుండి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మండల విద్యాధికారి బండారి మధు తెలియజేశారు. ఈరోజు పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ మోడల్...
Read More...
Local News 

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ 

చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్     జగిత్యాల మార్చి 20( ప్రజా మంటలు)పట్టణంలోని మంచినీళ్ళ బావి వద్ద చత్రపతి శివాజీ యువసేన , గోగికార్ రాజు,మహేందర్ ఆధ్వర్యంలో గోగీకార్ రాములు ,గుడికే శంకర్ గార్ల జ్ఞాపకార్థం  ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్       ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం,గోలిశ్రీనివాస్,ఆడువాల లక్ష్మణ్,సిపెళ్లి
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి.-ఎస్పీ  ఇబ్రహీంపట్నం మార్చ్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాల ను  పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా  ఎస్పీఅశోక్ కుమార్  ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఎల్లప్పుడు ప్రజలకు...
Read More...
Local News 

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.   ఇబ్రహీంపట్నం మార్చ్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలం  మేడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్  తన సిబ్బంది,  చైతన్య,అనిల్,సాదు నాయక్ లతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో చెరువు కట్ట సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఇద్దరు...
Read More...
Local News 

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము-   కల్యాణ వేడుకలు 

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము-   కల్యాణ వేడుకలు  జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన, గోవింద మాంబ సమేత శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,    శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం లో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా ఈ...
Read More...