అసెంబ్లీకి నై...పార్టీ ఆఫీస్ కు సై...అనడం ఏంటి..?
* ఎక్స్ వేధికగా మాజీ సీఎం కేసీఆర్ కు ప్రశ్నలు
* వీటికి జవాబులు చెప్పాలన్న ఏఐసీసీ మెంబర్ డా.కోట నీలిమ
సికింద్రాబాద్, ఫిబ్రవరి 19 ( ప్రజామంటలు) :
ప్రజాసమస్యలు పట్టక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిపై అయినా అసెంబ్లీకి రాకుండా కేవలం ఫాంహౌస్ కు పరిమితమయ్యే ప్రతిపక్ష నాయకుడు, బీఆర్ఎస్ నేత కె.చంద్రశేఖరరావు హైదరాబాద్ లో పార్టీ క్యాడర్ తో మీటింగ్ పెట్టడంపై బుధవారం కాంగ్రెస్ సనత్ నగర్ ఇంచార్జి డా.కోట నీలిమ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రతిపక్ష స్థానం ఇచ్చిన ప్రజల వద్దకు వచ్చే తీరికలేదా ప్రతిపక్షపార్టీ నేతకు.?- తెలంగాణ బడ్జెట్ 2025 అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు ఎందుకు రాలేదు.? ప్రజల తరపున మంచి సూచనలు స్వాగతిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా పట్టదా.?- తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఇంటికి వచ్చి మర్యాద పూర్వకంగా పిలిచినా రాకపోవడం యావత్ తెలంగాణ ప్రజలను అవమానించినట్లు కాదా.?- దేశ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించడానికి అసెంబ్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశానికి గైర్హాజరవడం డేశంపట్ల, ఒక గౌరవప్రదమైన నేతకిచ్చే విలువ ఇదేనా.? తెలంగాణ పౌరుల తరపున సంధించిన పై ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చే సత్తా ఉందా... అంటూ కేసీఆర్ కు ప్రశ్నలను సందిస్తూ డా.నీలిమ ట్విట్ చేసారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.
