కలాం స్ఫూర్తి బస్ యాత్రను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
.
జగిత్యాల ఫిబ్రవరి 8( ప్రజా మంటలు )
శనివారం రోజున పట్టణంలోని ప్రభుత్వ ఓల్డ్ పాఠశాలలో ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన కలాం స్ఫూర్తి బస్సు యాత్రను సందర్శించి ల్యాబ్ పరికరాలను పరిశీలించారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి యాత్ర భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ యాత్ర సందర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
యువ పారిశ్రామికవేత్త మధులాష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అందించేందుకు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుందని కలెక్టర్ కి తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కలాం స్ఫూర్తి యాత్రలో భాగంగా ఈరోజు మన జగిత్యాల జిల్లాకు రావడం జరిగిందని.
ఇందులోని ల్యాబ్ అంత పరిశీలించడం జరిగిందని అన్నారు.
నూతన సదుపాయలతో కూడిన ల్యాబ్ అని ఇందులో త్రీడీ ప్రింటింగ్ ఓవర్ బోర్డ్స్ , అర్బన్ రియాల్టీ , మార్చవల్ రియాల్టీ వంటి ఆధునిక పరికరాలతో ఉందని అన్నారు.
అనంతరం నిర్వాహకుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు మామూలుగా మొబైల్ ఫోన్ లో గాని చూడడం జరుగుతుంది.
కానీ రియాల్టీగ చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకుందని అన్నారు.
పిల్లల్లో అందరూ చూసి మీరు కూడా నైపుణ్యాలు నేర్చుకొని కొత్త కొత్త టెక్నాలజీ పెంపొందించడానికి అవసరం పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో పులి మధుసుధన్ గౌడ్, జిల్లా విద్యాధికారి రామ్, ఎమ్మార్వో , ఉపాధ్యాయుల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు

సంస్కృతి పరిరక్షకులు బేడ బుడగజంగాలు. సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్.
