జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసిన ఎస్ఈ జి. సత్యనారాయణ,
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఏప్రిల్ 30 ( ప్రజా మంటలు ) :
మంగళవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల 33/11 కే వి సబ్ స్టేషన్,మల్యాల ను ఇన్స్పెక్షన్ చేసి, లాగ్ బుక్ మరియు బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి, సబ్స్టేషన్ పరిధిలో వినియోగదారులకు ఎంత సమయం, అంతరాయాలు ఏర్పడ్డాయని పరిశీలించారు.
వినియోగదారులకు నిరంతరాయముగా విద్యుత్ ను అందించాలని ఏ ఈ, మల్యాల ను ఆదేశించారు.
అలాగే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లైన్లు బాగుగా పరిశీలించి అంతరాయము లను తగ్గించినందుకు మల్యాల ఏఈ ని మరియు సిబ్బందిని అభినందించారు.
ఈ వేసవి కాలం లో లోడ్ పెరుగుచున్నందున తగు చర్యలు తీసుకొని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.
ఈ ఇన్స్పెక్షన్ లో నగేష్ కుమార్, ఏ డి ఈ. టెక్నికల్, దయానందం, ఏ ఈ మల్యాల, గంగరాజు, సబ్ ఇంజనీర్ ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు సందర్భంగా పూజలు, పండ్ల పంపిణీ ,యువజన విభాగం చే రక్త దానం

రంగుల పండుగలో బీ కేర్ ఫుల్...డాక్టర్ కళ్యాణ చక్రవర్తి

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు తల్లిదండ్రుల ఫిర్యాదు.

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలి
