జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.
గొల్లపల్లి ఎప్రిల్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలోని ప్రింటర్ ఎలక్ట్రాన్ మీడియా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తా.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపల్లి మండల జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టి యు డబ్ల్యూ జే (ఐజేయు) తొలి ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత జగిత్యాల జిల్లా అధ్యక్ష అభ్యర్థి ఆయన బండ స్వామి నమస్తే తెలంగాణ రిపోర్టర్ మాట్లాడుతూ, జర్నలిస్టు లకు విద్య ,వైద్య, మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థానిక జర్నలిస్టులు ప్రజా ప్రతినిధుల సహకారం తో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తా. .. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో 50 శాతం రాయితీ ఇచ్చేలా జిల్లా అధికారులతో పాటు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మాట్లాడి కృషి చేస్తా, అలాగే వైద్య ఆరోగ్య సేవల విషయంలో జిల్లా కేంద్రంలో లోని డాక్టర్స్ (IMA) మాట్లాడి గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు అత్యవసర వైద్యం అందేలా కృషి చేస్తానాని తెలిపారు.
ప్రతి జర్నలిస్టులకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తా.. జర్నలిస్టుల ఇళ్ల కల సాధన... కలగానే మిగిలిపోతుంది... రాష్ట్ర నాయకత్వం కలిసి జర్నలిస్టుల నివేషణ స్థలాల కోసం మీతో పాటు మీ వెన్నంటి ఉండి జర్నలిస్టుల సొంత ఇల్లు కళ నెరవేర్చేల అహర్నిశలు కృషి చేస్తా... యూనియన్ అనుబంధ కమిటీలో, రాష్ట్ర జాతీయ పదవుల్లో గొల్లపల్లి మండలానికి పెద్దపీట వేస్తా.. మార్పు కోసం దయచేసి ఒక్కసారి ఆలోచించి... నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు గంధ వేణు, ముస్కు కర్ణాకర్ రెడ్డి, బొమ్మెన కుమార్, బుర్ర మహేష్, శ్రీధర్, అంకం భూమయ్య చౌటపల్లి తిరుపతి, గోవర్ధన్, కాజ మియా, జంగిలి సత్యం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
