మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

On
మ‌హిళా సంఘాల‌కు కేంద్రం 15 ల‌క్ష‌ల వ‌డ్డీ లేని రుణం ఇవ్వాలి - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

కార్పొరేట్ల‌కు 16.5 ల‌క్ష‌ల కోట్లు రుణ‌మాఫీ చేసిన బీజేపీకి మ‌హిళ‌ల‌కు రుణం ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సురాదా ?అబ‌ద్దాల‌తో మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం. గ్యాస్ ధ‌ర‌ను పెంచి మ‌హిళ‌లపై మోదీ సర్కార్ గుదిబండ‌ను మోపింది
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్  : మ‌హిళల‌కు స్వావ‌లంభ‌న క‌ల్పించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని, మ‌హిళా సంఘాల‌కు రూ 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం అందించాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల‌కు రూ. 16.5 ల‌క్ష‌ల మేర రుణ‌మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌డానికి మాత్రం మ‌న‌సు రావ‌డం లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాయ‌మాట‌లు చెబుతూ మ‌హిళ‌ల‌ను మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిప‌డ్డారు.

బుధ‌వారం నాడు తెలంగాణ మ‌హిళా సాధికార‌త స‌మాఖ్య సంఘం స‌భ్యులు ఎమ్మెల్సీ క‌వితను త‌న నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ... కేసీఆర్ హ‌యాంలో ఎప్పుడూ తాము అబ‌ద్దం చెప్ప‌లేదని, మ‌హిళా సంఘాల‌కు రూ 5 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్నామ‌నే చెప్పామ‌ని, కానీ ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాత్రం రూ 20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న‌ట్లు అబ‌ద్దాలు చెబుతున్న‌ద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా రూ 5 ల‌క్ష‌ల మేర‌నే వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్న‌ద‌ని, కానీ అబ‌ద్దాలు చెప్పి మ‌హిళ‌ల‌ను మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రాలు ఏ చిన్న ప‌ని చేసినా కేంద్ర ప్ర‌భుత్వం త‌మ భాగ‌స్వామ్యం కూడా ఉంద‌ని చెప్పుకుంటుంద‌ని, ప్ర‌తీ చిన్న ప‌నికి నిధులు ఇచ్చే కేంద్ర ప్ర‌భుత్వం మ‌హిళ‌లకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని నిందించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రస్తుతం రూ 5 ల‌క్ష‌ల వ‌రకు వ‌డ్డీ లేని రుణం ఇస్తున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. బ్యాంకుల‌కు రుణాలు ఎగ‌వేసి లూటీ చేసే పెద్ద పెద్ద వ్యాపార‌వేత్త‌ల‌కు రూ 16.5 ల‌క్ష‌ల మేర రుణాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం మాఫీ చేసింద‌ని, కానీ మ‌హిళ‌ల‌కు మాత్రం రుణాలు ఇవ్వ‌డానికి కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌న‌సు రాక‌పోవ‌డం శోచనీయ‌మ‌ని అన్నారు. నిజంగా మ‌హిళ‌ల అభివృద్ధి ప‌ట్ల చిత్త‌శుద్ది ఉంటే మ‌హిళ‌ల కోసం ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాల‌ని సూచించారు.

మ‌హిళ‌ల సంక్షేమాన్ని విస్మ‌రించిన కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం గ్యాసు ధ‌ర‌ను రూ 50 పెంచి గుదిబండ‌ను మోపిందని మండిప‌డ్డారు. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గుతుంటే ఇక్క‌డ పెంచ‌డ‌మేంటని నిల‌దీశారు. ఎందుకు పెంచుతున్నార‌ని ప్ర‌శ్నిస్తే ప్ర‌ధాని మోదీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అని బీజేపీ నాయ‌కులు అంటున్నార‌ని, ఇలా ఇష్ట‌మున్న‌ట్లు ధ‌ర‌లు పెంచితే మోదీ ఎంత గొప్ప వ్య‌క్తి అయితే మాకేంటి అని అన్నారు.

Tags

More News...

Local News 

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం..  కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ..  బిజెపి నాయకురాలు రాజేశ్వరి. సికింద్రాబాద్ ఏప్రిల్ 18 (ప్రజా మంటలు): మోడీ, అమిత్ షా లు కేడీలు, దొంగలు, దరిద్రులు ఆరా పోరా అంటూ మోడీని తొక్కి తన్ని జైలులో పెడతాము అంటూ ఒక రాజ్యాంగ బద్ధమైన ఉన్నతమైన ప్రధాని పదవిలో ఉన్నవారిని ఏకవచనంతో సంభోదించడం రాజ్యాంగ బద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అద్దంకి దయాకర్ అహంకారానికి నిదర్శనం అని...
Read More...
State News 

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

  కొప్పుల పుస్తకాన్ని ఆవిష్కరించనున్న కేసీఆర్ జలవిహార్ లో ఈ నెల 20, సా.5 గం.లకు హైదరాబాద్ ఏప్రిల్ 18: మాజీమంత్రి, కార్మిక నాయకుడు కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల రాజకీయ జీవితంపై రచించించిన " కొప్పుల ఈశ్వర్ 50 ఏళ్ల ప్రయాణం - ఒక  ప్రస్థానం" పుస్తకాన్ని BRS అధినేత కేసీఆర్, ఈనెల 20వ తేదీ...
Read More...
Local News 

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

అకాల వర్షాలకు   కొట్టుకపోయిన గుడిసెలు.  రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు మండలంలో కొన్ని గ్రామాలకు కరెంటు బంద్    ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 18( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మండలంలోని అన్ని గ్రామంలో ఒక్కసారిగా వచ్చినటువంటి జడివానకు ఈదురు గాలులకు రాళ్లవానకు తీవ్రమైన నష్టం జరిగింది. పంట నష్టాలు విపరీతంగా జరిగి చేతికొచ్చిన పంటలన్నీ నేలకొరిగాయి. రోడ్డు పొడవునా చెట్లు పడిపోవడంతో వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది. ఎర్ధండి...
Read More...
Local News 

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం సీతాఫల్మండిలో అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం సికింద్రాబాద్ ఏప్రిల్ 18 ( ప్రజామంటలు) : దేశ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి, అమిత్ షా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే బహిరంగ క్షమాపణ  చెప్పాలని జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ...
Read More...
Local News 

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు సికింద్రాబాద్, ఏప్రిల్ 18 ( ప్రజామంటలు): సికింద్రాబాద్ లో శుక్రవారం క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కేజేఆర్ గార్డెన్ లో లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక కూడిక ప్రార్ధనలు చేశారు. ప్రముఖ పాస్టర్ స్టీఫెన్ పాల్,శైలా పాల్ లు క్రీస్తు సందేశాన్ని అందజేశారు. ఈ ప్రార్థనలో...
Read More...
Opinion 

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ. మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్  కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ...
Read More...
State News 

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

విడిసి చొరవతో... రాలిన పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా జరగని "న్యాయం"...? గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న దోపిడీలు ఇకనైనా అధికారులు స్పందించాలని చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి బుగ్గారం ఏప్రిల్ 18: గ్రామ అభివృద్ది కమిటీ బుగ్గారం చొరవతో ఓ రాజకీయ నాయకుని వద్ద గత ఆరేండ్ల కాలం నుండి నిలిచి పోయిన పంచాయతీ "దడువత్" డబ్బులు వసూలు అయ్యాయి. గత...
Read More...
Local News 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు 

జై సూర్య ధన్వంతరి  ఆధ్వర్యంలో కుంకుమ పూజలు  గొల్లపల్లి ఎప్రిల్ 18 (ప్రజా మంటలు): శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం  యున్న మాతా ధన లక్ష్మిదేవి సేవలో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి వారి అధ్వర్యంలో కుంకుమార్చన మరియు లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం  మాతలు అధిక సంఖ్య లో పాల్గొని అమ్మ వారికి ఒడి బియ్యం సమ ర్పం చారు కుంకుమ...
Read More...
Local News 

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది *సేవలో తరిస్తున్న వాసవి మహిళ సంఘం ఎంతో  గ్రేట్..    *విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ సరోజ వివేక్ వెంకటస్వామి సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): ఫ్యాషన్ వల్లే  మనం ఏదైనా సాధించ గలుగుతామని. అలాగే వాసవి మహిళా సంఘం నిర్వాహకులు  నిరుపేదల సేవలో చురుగ్గా పాల్గొంటు, తమ కంటూ గుర్తింపు తెచ్చుకున్నారని విశాఖ ఇండస్ర్టీస్ ఎండీ, డా.అంబేడ్కర్...
Read More...
Local News 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం.. 

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..  గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని చందోలి, బొంకూరు, వెనుగుమట్ల, లోత్తునూరు,వెంగళపూర్, శంకర్రావుపేట్ గ్రామాల్లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గొల్లపల్లి ఏఎంసీ చైర్మన్ భీమ సంతోష్  గురువారం రోజు ప్రారంభించారు.ఈ సందర్బంగా సంతోష్ మాట్లాడుతూ..కొనుగోలు కేంద్రాలలో రైతులకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను...
Read More...
Local News 

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ    సికింద్రాబాద్, ఏప్రిల్ 17 ( ప్రజామంటలు): అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఏప్రిల్ 21వ తేదీ నుండి ప్రతి సోమ బుధ, శుక్ర వారాలలో  ఉదయం 10:30 గంటలకు ప్రధాన భవనం, మొదటి అంతస్తులోని మెడికల్...
Read More...
Local News 

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు విజయం సాధించిన డా.సుభోద్, డా.రాజేశ్ సికింద్రాబాద్ ఏప్రిల్ 17 (ప్రజామంటలు): తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ) సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి యూనిట్ లో ఇటీవల ఖాళీ అయిన రెండు జనరల్ కౌన్సిల్ మెంబర్ (ఒకటి ప్రొఫెసర్ క్యాడర్, మరొకటి అసోసియేట్/అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్ ) పోస్టులకు గురువారం గాంధీ ఆసుపత్రిలో ఎన్నికలు జరిగాయి. ఉదయం...
Read More...