ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ
జగిత్యాల ఏప్రిల్ 6(ప్రజా మంటలు )
బి జె పి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కమల నిలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి*
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు 1952లో భారతీయ జన సంఘం గా స్థాపించబడిన పార్టీ 1980లో అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకోవడం జరిగిందనీ అన్నారు.
గౌరవనీయులు పెద్దలు స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ భారత దేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీగా ఎదిగిందనీ.
అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుతుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ ఒక వటవృక్షంగా తన వేర్లను విస్తరించుకుంటూ భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం కార్యాలయం కమల నిలయంలో స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు దురిశెట్టి మమత, మ్యాకల లక్ష్మి, బద్దెల గంగరాజం, పవన్ సింగ్,అబ్బడి సోమేశ్వర్, కశేటి తిరుపతి, మహేష్,బాపురపు శేఖర్, మల్లారెడ్డి,సింగం పద్మ, పిండేరు భాను ప్రియ, గడ్డల లక్ష్మి, సోమ లక్ష్మి, కడార్ల లావణ్య, మామిడాల కవిత రాజగోపాల్, వంశీ, నారాయణ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు

పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి

దుబాయిలో హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
