ఘనంగా కొనసాగుతున్న సాయి సప్తాహం
జగిత్యాల ఏప్రిల్ 5 ( ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కృష్ణ నగర్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో గత సోమవారం ప్రారంభమైన సాయినామ సప్తాహం, శనివారం ఆరవ రోజుకు చేరింది. ఈరోజు పగలు స్త్రీలు నాలుగు బ్యాచులు కూడా బ్లూ కలర్ వస్త్రధారణతో వచ్చారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగు తున్నాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి నామ స్మరణ తో భక్తులు కోలాటాలు,నృత్యాలు, ఆటపాటలతో, అలరిస్తున్నారు. భక్తులందరికీ కూడా ఆలయ నిర్వాహకులు టీ, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎనిమిది రోజులు భక్తుల అందరి ఇళ్లలో కూడా పండుగ వాతావరణం నెలకొంది. .
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు డాక్టర్ సతీష్ కుమార్, నాగుల కిషన్ గౌడ్, మార కైలాసం, తవుటు రవిచంద్ర,, యాదగిరి మారుతీ రావు, కడలి రామకృష్ణ, రామకిషన్ రావు, కంచి కిషన్, శిరపురపు రాజ లింగం, సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం, ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య, సంజయ్ శర్మ, నీరజ్ శర్మ, వివిధ సత్సంగాల సభ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏఐసీసీ సమావేశాలకు వెళ్లిన కోట నీలిమ

ప్రియాంష్ ఆర్య 39 బంతుల్లో అద్భుతమైన సెంచరీతో చెన్నై బౌలింగ్ను చిత్తు చేశాడు

రాజయోగిని దాది రతన్ మోహినీ జీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం

చలివేంద్రాన్ని ప్రారంభించిన డా.కోట నీలిమ

చోరికి వచ్చిన దొంగకు వింత అనుభవం..

ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటె అనుముల ఇంటెలిజెన్స్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కోరుట్ల BSP నియోజకవర్గ ఇన్చార్జిగా రాంపల్లి బాలరాజు నేత, అధ్యక్షులుగా గుజ్జరీ ప్రకాష్

గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

ఇబ్రహీం పట్నంలో జిల్లా పశు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు.

న్యాయవాది ముజాబ అలీ పై దాడికి నిరసనగా మెట్ పల్లి కోర్టులో న్యాయవాదులు విధుల బహిష్కరణ

గంగాపూర్ లో సన్న బియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
