విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

విద్యారంగాన్ని ,విద్యార్థి లోకాన్ని విస్మరించి బతికి బట్ట కట్టిన ప్రభుత్వాలు చరిత్రలో లేవు... 

On
విద్యారంగాన్ని విస్మరించడంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ కు తేడా లేదు..

ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ కామెంట్స్ 

హనుమకొండ ప్రజామంటలు మార్చి 20 :

విద్యారంగ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతుందని...గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విద్యార్థి లోకాన్ని పూర్తిగా విస్మరించినందుకే ప్రత్యామ్నాయని కోరుకున్నారని.. మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో విద్యా రంగానికి 15% నిధులు కేటాయిస్తానని నయవంచన చేశారని....  ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం అని భాష బోయిన సంతోష్ విమర్శించారు. స్థానిక కేడిసి డిగ్రీ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి , విద్యా వ్యతిరేక బడ్జెట్ను. నిరసిస్తూ ప్లకార్డ్ ప్రదర్శన చేశారు...ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ హన్మకొండ* *జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.57% 0. 2%నిధులు కేటాయించడంలోనే విద్యారంగం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తు శుద్ధి ఉందని తెలిసిందన్నారు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో డొల్లతనం కనిపిస్తుంది అన్నారు కనీసం విద్యారంగానికి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 15% బడ్జెట్ కేటాయించలేని నీ సహాయ పరిస్థితుల్లో ప్రభుత్వ నెటివేయబడిందని మినిమం బడ్జెట్ను కూడా విద్యారంగని కేటాయించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  

రాష్ట్రంలో ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాలకు తక్కువ నిధులు. కేటాయించడం తగదు.

 పెండింగ్ స్కాలర్ షిప్స్ ఫీజు రీయంబర్స్ గురించి ప్రస్థావన లేదని ఆయన విమర్శించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు. సుమారుగా 11,600 కోట్ల రూపాయలను కేటాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల పరిస్థితి ఏంటి.

 కస్తూరిబా ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ఊసే లేదు డిగ్రీ కళాశాలలు, ఇంటర్నేషనల్ పాఠశాలలు, స్వంత భవనాలు నిధులు లేవు. ఈ నిధులు విద్యా అభివృద్ధి కోసం కాదు ,విద్యా దారిద్య్రానికి దారి తీస్తాయని అన్నారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30%అధిక నిధులు కేటాయించి విద్యారంగా అభివృద్ధికి పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ఆయన కోరారు.. లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుక్కల కుమార్ , జిల్లా సమితి సభ్యులు పసల వినయ్ , నాయకులు ఆత్కూరి రవి, బొమ్మన బోయిన సురేష్, రామరాజు అనిల్ సునీల్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags

More News...

Local News 

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు) : యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ అకాల మరణము చెందిన కారణముగా "భీమదేవరపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్" వారి సమక్షంలో ముల్కనూరు గ్రామంలో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ లో సమకూడి శాంతి కోసం కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. శాంతి కోసం ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో...
Read More...
State News 

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

 ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు హైదరాబాద మార్చ్ 27:    శాసనమండలి లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి ని మాజీ మంత్రివర్యులు మరియు తెలంగాణ మొదటి ఆర్థిక సంఘం చైర్మన్ జి రాజేశం గౌడ్ మరియు మాజీ మంత్రులు నేరెళ్ల ఆంజనేయులు, సుద్దాల దేవయ్య మరియు మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్, డాక్టర్ నగేష్, డాక్టర్ లింగయ్య, రవీందర్ రెడ్డి,...
Read More...
Local News 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్ 

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్  గొల్లపల్లిమార్చి, 27 (ప్రజా మంటలు):    గొల్లపల్లి లోని మండల వ్యాప్తంగా అక్రమంగా  తాజా మాజీ సర్పంచ్ ను అక్రమ అరెస్టులు  కరోనా కష్టకాలంలో కూడా మేము ముందుండి  గ్రామంలో ఎక్కడికక్కడ ఏగ్రామ సర్పంచ్ ఆ గ్రామంలో  అభివృద్ధి పనులు చేసినాము , మాకు రావలసిన  పెండింగ్ బిల్లు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ  ,...
Read More...
Local News 

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య మల్యాల మార్చి 27(ప్రజా మంటలు)జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్  ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *”సురక్షిత ప్రయాణం”* అనే కార్యక్రమo లో బాగంగా  కొండగట్టు ఘాట్ రోడ్డు నుoడి వాహనాలు  కిందకు వచ్చి నేషనల్ హైవే -63 ని కలిసే వద్ద తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నందున మల్యాల...
Read More...
Local News 

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి  6 గురి  అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం       మేడిపల్లి మార్చి 27(ప్రజా మంటలు)పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వకోట గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు  పేకాట స్థావరం పై సీసీఎస్ ఇన్స్పెక్టర్  శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడి చేసి 6 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 32490/- నగదు,6 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని...
Read More...
Local News 

పొగాకు ఉత్పత్తుల పట్టివేత

పొగాకు ఉత్పత్తుల పట్టివేత   భీమదేవరపల్లి మార్చి 27 (ప్రజామంటలు ) : రూ 19,993 లా విలువైన పొగాకు ఉత్పత్తులను కొత్తకొండలో గురువారం ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ స్వాధీనం చేసుకొని వివరాలు వెల్లడించారు. కొత్తకొండ గ్రామంలో సాయంత్రం పెట్రోలింగ్ చేస్తుండగా, కొత్తకొండ పరిసరాలలో నమ్మదగిన సమాచారం మేరకు పొగాకు ఆటోను ఆపి తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత ఉత్పత్తులు...
Read More...
Local News 

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి.. బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్..

చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను  సద్వినియోగం చేసుకోవాలి..  బీసీ కమిషన్ చైర్మన్  గోపిశెట్టి నిరంజన్.. జగిత్యాల /ధర్మపురి మార్చి 27(ప్రజా మంటలు)జిల్లాలో చైర్మన్ కమిషన్ సభ్యుల పర్యటన.. సమాజంలో నేటికీ చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా వాటిని మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ స్పష్టం చేశారు. చులకన భావంతో కులాలను పిలవడం వల్ల ఆ కులస్తులు, పిల్లలు తీవ్ర...
Read More...
Local News 

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత

ధాన్యం సేకరణ చిత్త  శుద్ది తో  యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత జగిత్యాల మార్చి 27(ప్రజా మంటలు)  జగిత్యాల: జిల్లాలో రానున్న రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియను ఒక యజ్ఞంల చిత్తశుద్ధిగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్.లత ఉద్భోదించారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యాసంగి ధాన్యం సేకరణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల...
Read More...
Local News  State News 

ఐదు వందల గ్రాముల పసిగుడ్డును బతికించిన వైద్యులు

ఐదు వందల గ్రాముల పసిగుడ్డును బతికించిన వైద్యులు సికింద్రాబాద్, మార్చి 26 ( ప్రజామంటలు ) :    కేవలం ఐదు వందల గ్రాముల బరువుతో పుట్టిన బాబును కంటికి రెప్పలా కాపడి, చక్కటి వైద్యం అందించిన వైద్యులు అరుదైన రికార్డును సాధించారు. మారేడ్ పల్లి కి చెందిన బసంత్​ షెనై ఆసుపత్రిలో కేవలం ఐదు వందల గ్రాములతో ఓ మహిళకు బాబు జన్మించాడు. అయితే...
Read More...
Local News 

తాజా మాజీ సర్పంచ్ ల అరెస్టు  - బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్భంధం

తాజా మాజీ సర్పంచ్ ల అరెస్టు  -  బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్భంధం బుగ్గారం మార్చ్ 27 (ప్రజా మంటలు):    బుగ్గారం మండలంలోని తాజా మాజీ సర్పంచ్ లను, మహిళా సర్పంచ్ ల భర్తలను గురువారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.     పెండింగ్ బిల్లుల కోసం నిరసనలతో పాటు  తాజా మాజీ సర్పంచ్ లు   అసెంబ్లీని ముట్టడించ కుండా ఆపేందుకు పోలీసులు బుధవారం...
Read More...
Local News 

సురక్షితం ప్రయాణం – రోడ్డు ప్రమాదాల నివారణకు  స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

సురక్షితం ప్రయాణం – రోడ్డు ప్రమాదాల నివారణకు    స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య       గొల్లపల్లి / కొండగట్టు) మార్చ్ 27 ప్రజా ( మంటలు) :    కొండగట్టు రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్   ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ”సురక్షిత ప్రయాణం అనే కార్యక్రమo లో బాగంగా  కొండగట్టు ఘాట్ రోడ్డు నుoడి వాహనాలు  కిందకు వచ్చి నేషనల్ హైవే -63 ని కలిసే...
Read More...
Local News 

28 వ తేదీ ఇంటర్ మూల్యాంకనంనకు  సంబంధిత అధ్యాపకులు విధిగా హాజరు  కావలెను.  ఇంటర్ జిల్లా విద్యాధికారి క్యాంప్ ఆఫీసర్ నారాయణ 

28 వ తేదీ ఇంటర్ మూల్యాంకనంనకు  సంబంధిత అధ్యాపకులు విధిగా హాజరు  కావలెను.  ఇంటర్ జిల్లా విద్యాధికారి క్యాంప్ ఆఫీసర్ నారాయణ  జగిత్యాల మార్చి 27( ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ ,జ్యోతిబాపూలే, ఆదర్శ ,కస్తూరిబా బాలికల, మైనారిటీ జూనియర్ కళాశాలలలో పనిచేయు అధ్యాపకులను ఈనెల 28 శుక్రవారం  ప్రారంభం కానున్న   వృక్ష  శాస్త్రం, జంతు శాస్త్రం , చరిత్ర ఇంటర్ మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనమునకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లు...
Read More...