శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణము, రుద్రహవనం పూర్ణాహుతి.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 27 ఫిబ్రవరి (ప్రజా మంటలు) :
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీమడలేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణ వేడుకలు నిర్వహించారు.
భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణం నిర్వహించారు.
ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఇదిలా ఉండగా రుద్రహవనం, లక్ష్మి గణపతి నవగ్రహ మన్యుసూక్త హవనములు నిర్వహించారు.
అనంతరం 108 కలశములతో పరమశివునికి రుద్రాభిషేకం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
వైదిక క్రతువులు సభాపతి తిగుళ్ల విశ్వనాథశర్మ, నంబి చిన్నస్వామి ,రుద్రంగి గోపాల కృష్ణ శర్మ ,సిరిసిల్ల. రాధాకృష్ణ శర్మ, కేదార్ శర్మ నిర్వహించారు.
విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ, కళ్యాణ అక్షితలు అందజేశారు.
స్వామి వారి నామస్మరణతో ఆలయమంతా మార్మోగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రజలతో మమేకం అయి సంబరాలు జరుపుకున్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.

కేంద్ర మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి ని తిమ్మంచర్ల ఎఫ్సీఐ గోడన్ కి సంబంధించిన విషయం పైన కలిసిన వనగొంది విజయలక్ష్మి

శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయములో పంచాంగ శ్రవణం

వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం* పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ రాధిక

అంగరంగ వైభవంగా ఉగాది జాతర ఉత్సవాలు

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

వర్షకొండ గ్రామంలో ఎంపీ నిధులతో ఐమాక్స్ లైట్,

వాల్మీకి ఆవాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

శ్రీ లక్ష్మీ గణేష మందిరంలో విశ్వావసు సం " పంచాంగ శ్రవణం

ప్రశాంతంగా రంజాన్ వేడుకలు * ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి

వేసవికాలంలో తాగునీటికి ఎద్దడి లేకుండా చూడాలి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
