ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అధికారులు, సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.*  

On
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అధికారులు, సిబ్బంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.*  

*

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 
జగిత్యాల ఫిబ్రవరి 22(ప్రజా మంటలు)
ఈనెల 27న జరగనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో డిఎస్పి లు, సి.ఐ పోలింగ్ రోజు,పోలింగ్ ముగిసిన తరువాత  భద్రతాపరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్పి  మాట్లాడుతూ .. ఎమ్మెల్సీ ఎన్నికల ఎలక్షన్స్ సమయంలో పోలీసు అధికారులు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ రోజు, ఎలక్షన్ తర్వాత, తీసుకోవలసిన చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు.  పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను సందర్శించి నిఘా ఉంచాలని అన్నారు. ఎన్నికల సమయంలో పోలీసుల  పాత్ర అత్యంత కీలకం అని  పోలింగ్‌ ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా సాగేందుకు వారు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అదికారులను ఎస్పి  ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శాంతి భద్రతలను కాపాడడం, ఎన్నికల నియమావళి పాటించబడేలా చూడడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నిరోధించడం వంటి బాధ్యతలు పోలీస్‌ అధికారులపై ఉంటుందని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే శాసన మండలి ఎన్నికల ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందని, ఇతర శాఖలతో    సమన్వయంతో చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ కి సంబందించి 71 పోలింగ్ కేంద్రలో 36,423 మంది ఓటర్లు వారి ఓటు హక్కును  వినియోగించుకుంటారని  పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుండి  పూర్తి అయేంత వరకు  పోలీస్ అధికారులు,సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లను పటిష్టమైన ఎస్కార్ట్ తో స్ట్రాంగ్ రూమ్ లకు తరలించవలసి ఉంటుందని అన్నరు.  

జిల్లా ప్రజలు మరియు ఓటర్లు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పి   కోరారు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 

ఈ యొక్క సమావేశంలో అదనపు ఎస్పీ భీమ్ రావు ,డిఎస్పి లు  రఘు చందర్, రాములు,SB ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ సి.ఐ లు రాంనరసింహారెడ్డి, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, రవి, నిరంజన్ రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్ వేణు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను  తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలి.-ఎస్పీ  ఇబ్రహీంపట్నం మార్చ్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు,పోలీసు స్టేషన్ పరిధిలోని పరిసరాల ను  పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా  ఎస్పీఅశోక్ కుమార్  ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ఎల్లప్పుడు ప్రజలకు...
Read More...
Local News 

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.   ఇబ్రహీంపట్నం మార్చ్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండలం  మేడిపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్  తన సిబ్బంది,  చైతన్య,అనిల్,సాదు నాయక్ లతో పాటు, పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో చెరువు కట్ట సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఇద్దరు...
Read More...
Local News 

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము-   కల్యాణ వేడుకలు 

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము-   కల్యాణ వేడుకలు  జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)  జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రతిష్టించిన, గోవింద మాంబ సమేత శ్రీమద్విరాట్ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,    శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవాలయం లో షష్టమ సంవత్సర వార్షికోత్సవాల్లో భాగంగా,శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మహా ఈ...
Read More...
Local News 

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం సికింద్రాబాద్ మార్చి 19 (ప్రజా మంటలు):    బౌద్ధనగర్ డివిజన్ పరిధిలో ఉన్న మాజిద్ కమిటీ సభ్యులతో వార్డ్ కార్యాలయంలో బుధవారం స్థానిక కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నా వెంటనే  తన దృష్టికి తీసుకురావాలన్నారు. మస్జిద్ లకు ప్రభుత్వం ఇచ్చే రంజాన్ ఇనాం దరఖాస్తులను
Read More...
Local News 

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ. ఇబ్రహీంపట్నం మార్చ్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కోమటి కొండాపూర్ గ్రామంలో  సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ కొరకు గ్రామ సభ సమావేశం ఏర్పాటు చేసి,  రైతు లతో   తాసిల్దార్ ప్రసాద్ మాట్లాడి, రైతులకు అన్ని విషయాలు వివరించారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు విరించారు.
Read More...
Local News 

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్      జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)జిల్లా బి ఆర్ యస్ పార్టీ కార్యాలయంలో  జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు మాజీ జడ్పీ ఛైర్పర్సన్  దావ వసంత సురేష్  విలేఖరులతో సమావేశంలో మాట్లాడారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  మాట్లాడుతూ... ఎన్నో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ...  మహిళలకు 2500/-పెన్షన్ ఇస్తామని చెప్పారు.....
Read More...
Local News  Spiritual   State News 

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు (రామ కిష్టయ్య సంగన భట్ల) సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన  ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధ వారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, ట్రస్టు బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, సభ్యుల ఆధ్వర్యంలో, స్థానిక...
Read More...
Local News 

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు    జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)పట్టణం లోని రవీంద్ర ప్లే  లో ఘనంగా *"రవీంద్ర  దర్పణ్ - 2K25"* పేరిట 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులకు కనువిందు చేసాయి. దశావతారం, శివ తాండవం మరియు చిన్నారుల...
Read More...
Spiritual   State News 

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు - గోదావరి తీరాన భక్తుల గుడారాలు (రామ కిష్టయ్య సంగన భట్ల)   పవిత్ర గోదావరినది తీరాన వెలసిన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రం బుధ వారం భక్త జన సంద్రంగా మారింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన స్థానిక దైవాలు శ్రీలక్ష్మి నరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వరుల రథోత్సవ వేడుకల రథోత్సవానికి...
Read More...
Local News 

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం   జగిత్యాల మార్చి 19(ప్రజా మంటలు)శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఎస్సీ వర్గీకరణ బిల్లు  ప్రవేశ పెట్టి, ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు ధుమాల రాజ్ కుమార్ ఆద్వర్యం లో ఈ ...
Read More...
Local News 

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము. గొల్లపల్లి మార్చి 19 (ప్రజా మంటలు): జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లన్న పేట పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ,రాబోయే పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు పొందాలని కోరారు. విద్యార్థులు ఒక...
Read More...
Local News 

టెన్త్​ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్​ కార్యక్రమం

టెన్త్​ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్​ కార్యక్రమం సికింద్రాబాద్​, మార్చి 19 (ప్రజామంటలు): బన్సీలాల్​ పేట డివిజన్​  బోయగూడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు హల్ టికెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోటేశ్వరరావు ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థులకు హాల్ టిక్కెట్లు,ఎగ్జామ్ పాడ్స్​, జామెట్రీ బాక్స్ లను  అందించారు. పదవతరగతి పరీక్షల్లో తీసుకోవాల్సిన...
Read More...