కరీంనగర్ పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారంలో  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  

On
కరీంనగర్ పట్టభద్రుల MLC ఎన్నికల ప్రచారంలో  ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  

(అంకం భూమయ్య)

గొల్లపల్లి ఫిబ్రవరి 19 (ప్రజా మంటలు):

గొల్లపెల్లి మండల కేంద్రంలోని వైష్య భవన్ లో పట్టభద్రులు మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కోరారు.

ఈ సంధర్భంగా మాట్లాడారు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి మన MLC అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని,ధర్మపురి నియోజకవర్గ పట్టబద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించాలని కోరారు.మ

మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం లోపే దాదాపు 56 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది మన రేవంత్ రెడ్డి ,మన కాంగ్రెస్ ప్రభుత్వమని,గత 10 సంవత్సరాల్లో బి.ఆర్.ఎస్ ప్రభుత్వ పాలకులు ఒక్క నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉండే ప్రభుత్వమని,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇంటింటికి గడపగడపకు వెళ్లి పట్టభద్రులను కలిసి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని,

ఈ నెల 21 న ధర్మపురిలో నిర్వహించే శ్రీధర్ బాబు  ఎన్నికల ప్రచార సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గెలుపుకొరకు ఎలా అయితే కష్టపడ్డారో అదే విధంగా ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం మనందరం కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ భీమ సంతోష్ వైస్ చైర్మన్ పురపాటిరాజి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి డైరెక్టర్లు కొక్కుల జలంధర్, ఓరగంటి తిరుపతి, కట్ట లక్ష్మణ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లంబ లక్ష్మణ్, రాపల్లి గంగన్న, రంగు శ్రీనివాస్ గౌడ్, డీలర్ రాజిరెడ్డి, రేవెల్లి లింగన్న మాజీ సర్పంచులు ఉపసర్పంచులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్ సమాచారం ఇచ్చిన కాలుని వాసులకు కృతజ్ఞతలు తెలిపిన సి ఐ నిరంజన్ రెడ్డి. మెట్టుపల్లి మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలోని ఒక ఇంటిలో కొంతమంది వ్యక్తులు గంజాయి త్రాగుతున్నారని కాలనీవాసులు చూసి మధ్యాహ్నం సమయంలో  పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ నిరంజన్ రెడ్డి,...
Read More...
Local News 

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి   డిఆర్డి ఎపిడి రఘువరన్ మల్యాల /కొండగట్టు   మార్చి 15(ప్రజా మంటలు)                                                                             విద్యతో పాటు యువత క్రీడల్లో ముందుండాలని డి ఆర్డి ఏ పిడి రఘువరన్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర,భారత ప్రభుత్వము క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ.    నెహ్రు యువ కేంద్ర సంఘటన ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర   జగిత్యాల్ జిల్లా ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి యువ...
Read More...
Local News 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ 

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్  జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)  అలీం కో సంస్థ కార్పొరేషన్ సహకారంతో, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో  చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయ ఉపకారణాలను పంపిణీ చేశారు.శనివారం రోజున జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఓల్డ్) హైస్కూల్లో లో ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ బి.సత్య...
Read More...
Local News 

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

విద్యార్థులకు సులభతర  విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్. జగిత్యాల మార్చి 15(ప్రజా మంటలు)పైలెట్ ప్రాజెక్టు కిందనేటి నుండి జిల్లాలోని 21 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన  ప్రారంభం. జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్  గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్. ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా...
Read More...
Local News 

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. వందలాదిమంది సత్సంగ్ సభ్యులు, భక్తులు,రంగులు చల్లుకొని ఆటపాటలతో ఆడి పాడి, నృ త్యాలు చేస్తూ, కోలాటాలు ఆడారు. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు  బిరుదాంకితులు, బ్రహ్మశ్రీ సభాపతి విశుశ ర్మ దంపతులు, రంగుల పండుగ...
Read More...
Local News 

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు   జగిత్యాల మార్చి 14( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం లో, దశమ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా 5వ రోజు సుప్రభాతం, సేవ కాలం,పంచహారతి, నిత్య హోమం, సామూహిక కుంకుమ పూజలు,ఘనంగా జరిగాయి .వైదిక కార్యక్రమం  వంశీకృష్ణమాచార్య బృందం , మరియు ఆలయ అర్చకులు రమేష్ పాండే ఘనంగా...
Read More...
Local News 

పెద్ధపూర్  జాతరకి వచ్చే భక్తులకు  భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.  

పెద్ధపూర్  జాతరకి వచ్చే భక్తులకు  భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.      భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ కోరుట్ల మార్చ్ 15(  ప్రజా మంటలు)కోరుట్ల పోలీస్ స్టేషన్ ని పెద్ధపూర్  గ్రామంలో గల పుణ్యక్షేత్రం మల్లన స్వామి (పెద్ధపూర్ జాతర) సందర్భంగా  ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు...
Read More...
Local News 

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు   హనుమకొండ మార్చి 15 ప్రజామంటలు: తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ వద్ద కాన్షిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాన్షిరామ్ సేవలను కొనియాడుతూ, వారి ఆశయాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనార్టీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్...
Read More...
Local News 

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న 

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న  భీమదేవరపల్లి ప్రజామంటలు మార్చ్ 15  : మండలంలోని కొప్పూర్ గ్రామంలో ప్రతి ఏటా జరిగే మల్లన్న బోనాల రెండు రోజుల జాతరను విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకులు గద్ద కుమారస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మల్లన్నకు బోనము సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని, మల్లన్నను యాదవుల కులదైవంగా కొలుస్తారని తెలిపారు. మల్లన్న జాతరలో...
Read More...
Local News  State News 

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

యువత (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). కరీంనగర్ 15 మార్చి (ప్రజా మంటలు) :  కరీంనగర్ జిల్లా మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్తంగా నోడల్ యూత్ పార్లమెంట్ కి నోడల్ కళాశాలగా శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల స్వయంప్రతిపతి కరీంనగర్ ఎంపిక కావడం ఆనందంగా ఉందని, 25 సంవత్సరాల...
Read More...
Local News 

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో  అవెర్నెస్​ ర్యాలీ

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో  అవెర్నెస్​ ర్యాలీ సికింద్రాబాద్​, మార్చి 15 ( ప్రజామంటలు) :   గ్లకోమా నివారణకు చేతులు కలుపుదాం...అనే నినాదంతో ఈనెల 9 నుంచి 15 వరకు గ్లకోమా వారోత్సవాలను గాంధీ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం వారోత్సవాల ముగింపురోజున గాంధీలో పేషంట్లకు స్క్రీనింగ్​ పరీక్షలను నిర్వహించారు. గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) 40 ఏండ్ల పైబడిన వారికి,
Read More...
Local News 

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన  తహసిల్దార్ ప్రసాద్.

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన  తహసిల్దార్ ప్రసాద్.   ఇబ్రహీంపట్నం మార్చ్ 15(ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని గోధురు గ్రామంలోని మీ సేవ కేంద్రం ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్ దరఖాస్తు దారులను విచారించి వాగ్మూలం తీసుకోవడం మైనది అని తెలిపారు,
Read More...