ఆలయాల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు రిమాండ్
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 18(ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలంలోని మేడిపల్లి గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత డిసెంబరు 2, అర్ధరాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడిన రేకుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్యను,మంగళవారం రోజున ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న అతనిని అదుపులోకి తీసుకొన్నమని పోలీసులు తెలిపారు.
అతఎన్ని విచారించగా అతడు మేడిపల్లి గ్రామ శివారులో గల గుడిలో రెండు నెలల క్రితం దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మరియు ఇతడు గతంలో వివిధ పోలీస్ స్టేషన్లో పరిధిలో గుడిలలో దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చి ఉన్నాడు. అయితే మంగళవారం రోజున అతడిని ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ వద్ద అరెస్టు చేసి విచారణ అనంతరం అతడిని రిమాండ్కు తరలించామని ఎస్ ఐ. ఏ అనిల్ తెలిపినారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ

మీసేవ సెంటర్ ను తనిఖీ చేసిన తహసిల్దార్ ప్రసాద్.

మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
