తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ
On
తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్ జూలై 28: త్రిపురకు చెందిన జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ కొత్త గవర్నరుగా నియమించబడ్డారు
1990 ప్రారంభంలో శ్రీ రామజన్మభూమి ఉద్యమం సమయంలో జిష్ణు దేవ్ వర్మ బిజెపిలో చేరగా, గతంలో త్రిపురకు 2 వ ఉప ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.ఈయన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా.
Tags