రేపు జగిత్యాల జిల్లా బి ఆర్. యస్ పార్టీ సమావేశము - పాల్గొననున్న కెటిఆర్
రేపు జగిత్యాల జిల్లా బి ఆర్. యస్ పార్టీ సమావేశము - పాల్గొననున్న కెటిఆర్
జగిత్యాల జూన్ 30:
పద్మనాయక కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం పది గంటలకు
బి ఆర్ యస్ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారని, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు తెలిపారు.
కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రము అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలకు మనో స్థైర్యం ఇవ్వడానికి మొట్టమొదటి సారీగా కేటీఆర్ పాల్గొను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పేర్కొన్నారు.
పార్టీ సముద్రం లాంటిది అని
నాయకులు వస్తుంటారు. అధికారం పోగానే,వారి వ్యక్తిగత ప్రయోజనాలకోసం పోతుంటారు.
కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రములో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుందని..బి ఆర్ యస్ పార్టీ లో ఉత్సాహమైన కార్యకర్తలు ఉన్నారని.. కార్యకర్తలకు, నాయకులకు ఏ సమస్య వచ్చిన అండగా ఉంటామని మనోదైర్యంతో ఉండాలని ప్రజల్లో కేసీఆర్ గారి పై విశ్వాసం ఉన్నదని..ఒక బలమైన శక్తిగా ఉంటామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రము రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేదా.. అని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్, ఎమ్మెల్సీ యల్ రమణ, రాజేశం గౌడ్, అల్లాల దామోదర్ రావు, వొళ్లెం మల్లేశం, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
