ప్రజామంటలు వార్తకు స్పందన
ములుకనూర్ బీసీ కాలనీ రోడ్డుకు మరమత్తులు
చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు
భీమదేవరపల్లి జూన్ 29 (ప్రజామంటలు)
చినుకు పడితే ఈ దారిలో నడవడం కష్టమే...... రోడ్డంతా బురదమయం ..... ముల్కనూర్ బీసీ కాలనీ వాసుల ఇక్కట్లు అనే శీర్షికన ఈ నెల 27 న, ప్రచురితమైన కథనానికి ములుకనూర్ గ్రామ పంచాయితి సెక్రెటరీ జంగం పూర్ణచందర్ వెంటనే స్పందించి శనివారం జేసిబితో గుంతలలో మొరం నింపి బురద లేకుండా చేశారు. వివరాల్లోకి వెళితే ములకనూరు స్టేట్ బ్యాంక్ ఎదురుగా దారి బీసీ కాలనీ, కొత్తపల్లికి వెళ్లే దారిలో వర్షం పడితే చాలు నీరు నిలవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తాత్కాలికంగా నైనా ప్రజల ఇక్కట్లు తీరడంతో బీసీ కాలనీవాసులు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే వారు, కొత్తపెల్లి గ్రామానికి వెళ్లేవారు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన ప్రజామంటలు జాతీయ దినపత్రికను అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భీమదేవరపల్లి మండల కేంద్రములో చలివేంద్రం ప్రారంభించిన బీజేపీ నాయకులు*

మల్యాల మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.
.jpg)
శ్రీరేణుక ఎల్లమ్మ టెంపుల్ లో చోరికి యత్నం
.jpeg)
గురుమూర్తి నగర్లో ఆలయ విగ్రహాల చోరీ – నిందితుల అరెస్ట్

రోడ్డు దాటడానికి మెట్రో దారి డివైడర్ పై దారి వదలండి

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా పటిష్ట చర్యలు ఎస్ ఈ సాలియా నాయక్

జిల్లాలో 5వ రోజు ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్టియర్ గణితము, వృక్షశాస్త్రము, పౌరనీతి శాస్త్రం, ఒకేషనల్ పరీక్ష.

ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ ముఠా అరెస్ట్..

ధరూర్ గ్రామంలో ఘనంగా శ్రీ పాటి మీది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో విగ్రహ ప్రాణ ప్రతిష్ట, కళాన్యాస హోమం,మహా పూర్ణాహుతి

పోలీస్ శాఖలో పోలీస్ బ్యాండ్ ఒక ప్రత్యేక విభాగం జిల్లా ఎస్పి అశోక్ కుమార్

ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి, సత్య ప్రసాద్

ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు గ్రూప్స్ ఫలితాలు ఆపాలని నిరసన దీక్షలు
