పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

On
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) :

సహజ వనరుల సంరక్షణ ప్రజలందరి బాధ్యత... సుస్థిరమైన పర్యావరణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.... సహజ వనరులను భూమాతను కాపాడి సస్యశ్యామలమైన భారతాన్ని సృష్టించాలి.

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యా ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షెట్టిపేట, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాద్.. వృక్ష శాస్త్ర విభాగము, విద్యా విభాగం, గ్రీన్ ఆడిట్ సెల్ మరియు జాతీయ సేవా పథకము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ సెమినార్ నిర్వహించడం జరిగింది.

దీనికి కన్వీనర్ గా డాక్టర్ పడాల తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్ష శాస్త్ర విభాగము ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల జగిత్యాల మరియు కోఆర్డినేటర్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, విద్యా విభాగము ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట వ్యవహరించారు.

దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రౌతు రాధాకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వృక్షశాస్త్ర విభాగాధిపతి ఎస్ కే ఎన్ ఆర్ హాట్ అండ్ సైన్స్ కళాశాల జగిత్యాల వ్యవహరించారు.

దీనికి సహా అధ్యక్షులుగా డాక్టర్ జి చంద్రయ్య వృక్షశాస్త్ర విభాగాధిపతి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వివరించగా, ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ మహిళ డిగ్రీ కళాశాల ఇది 25వ జాతీయస్థాయి వేబినారు అని, ప్రకృతి పట్ల, జీవవైవిద్యo పట్ల, పరిసరాల పట్ల పర్యావరణం పట్ల అవగాహన కోసం అనేక ఆన్లైన్ సెమినార్లు నిర్వహించడం వృక్ష శాస్త్ర విభాగాన్ని అభినందించారు. ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్సెన్షన్స్ కళాశాల, నోడల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అరిగెల అశోక్ మాట్లాడుతూ సుస్థిరమైన పర్యావరణం కోసం పేర్కొన్నారు.

డాక్టర్ జై కిషన్ ఓజా ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట గారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో గ్రీన్ ఛాంపియన్ అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉందని దీని వెనుక ప్రతి ఒక్క అధ్యాపకుడి కృషి ఉందని, విద్యార్థులందరూ భాగస్వామ్యం అయ్యారని పర్యావరణం పచ్చదనం కోసం ప్రతి ఒక్కరు గా పని చేయాలని పేర్కొన్నారు. డాక్టర్ అచ్చి శ్రీనివాస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సైన్స్, ఆదిలాబాద్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణం కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని అందులో భారతదేశం ముందంజలో ఉండాలని వారు పేర్కొన్నారు.

అనంతరం కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్ గారు కీలక ఉపన్యాసం చేస్తూ రెండు గంటల పాటు పర్యావరణం కోసం పచ్చదనం కోసం ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలు అనాది కాలము నుంచి వేద కాలు నుంచి ఇప్పటివరకు ఏ విధంగా సంరక్షిస్తూ వచ్చారని పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ జ్యోత్స్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ కోఆర్డినేట్ చేశారు, డాక్టర్ కుమార్ స్వామి, డాక్టర్ ఒడిటి వినయ్ కుమార్, డాక్టర్ జాడీ ఇందు, మహమ్మద్ అష్రాఫ్ అలీ డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ బి సంధ్యారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటని కి నోట్ స్పీకర్ను పరిచయం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, రీసెర్చ్ కాలర్లు, టీచర్లు వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి

రంగుల పండుగలో బీ కేర్​ ఫుల్​...డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి   * హోలీ సెలబ్రేషన్స్​ లో ఈ జాగ్రత్తలు పాటించండి..  * గాంధీ ఆర్​ఎంవో డాక్టర్​ కళ్యాణ చక్రవర్తి సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) :   నేడు రంగుల పండుగ హోళీ..చిన్న, పెద్ద అంతా ఎంతో హుషారుగా, సంతోషంగా జరుపుకునే రంగుల కేళీ ఇది. అయితే ఇటీవల కాలంలో సహజసిద్దమైన రంగులకు బదులు హానికరమైన రసాయనలతో రసాయన...
Read More...
Local News 

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి..

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించండి.. దాని తర్వాతే ఉద్యోగ నియమకాలు చేపట్టండి.. సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం బన్సీలాల్​ పేట లో ఎమ్మార్పీఎస్​ సీనియర్​ నాయకులు మాచర్ల ప్రభాకర్​ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు. గ్రూప్​ 1, 2, 3, 4 , ఎక్స్​ టెన్షన్​...
Read More...
Local News 

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,  

కరెంటు స్పార్క్ తో పసుపు కుప్ప దగ్నం,   ఇబ్రహీంపట్నం మార్చి 13 (ప్రజామంటలు దగ్గుల అశోక్):   మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలో బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కొద్దిగా దూరంలో  తోటలోనికి వెళ్లే 11 కెవి కరెంటు గల వాయర్లు, వాయిర్ల  మధ్యలో జంపర్ వైర్లు  వేసి వేరే ట్రాన్స్ఫార్మర్ కు కరెంటు ఇవ్వడంతో ఆ జంపర్ల మధ్య
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు

గాంధీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి- జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు   చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్​ కు ఫిర్యాదు సికింద్రాబాద్​ మార్చి 13 (ప్రజామంటలు) : సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, వీటిపై విచారణ జరిపించి చర్యలు తీసుకొని పేషంట్లు, వారి సహాయకులు, డాక్టర్లు, సిబ్బందిని కాపాడాలని కోరుతూ హైదరాబాద్​ కు చెందిన ప్రముఖ అడ్వకేట్​ రామారావు ఇమ్మనేని గురువారం జాతీయ...
Read More...
Local News 

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.  

పోషించని కొడుకులపై జగిత్యాల ఆర్డీవోకు  తల్లిదండ్రుల ఫిర్యాదు.   జగిత్యాల మార్చి 13: పోషించక,వేధింపులకు గురిచేస్తున్న ఇద్దరు కొడుకులపై  మల్యాల మండలం పోతారం  గ్రామానికి చెందిన  నిమ్మ నర్సయ్య  (75,) నిమ్మ భూమక్క (73) అనే వృద్ధ తల్లిదండ్రులు  గురువారం జగిత్యాల డివిజన్  ఆర్డీవో మధుసూదన్ కు ఫిర్యాదు చేశారు..అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను కలిసి తన...
Read More...
National  Spiritual   State News 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు 

నేటి నుండి ధర్మపు రీశుల తెప్పోత్సవాలు    కోనేటి నీటిపై నారసింహ, వేంకటేశ్వర ప్రదక్షిణలు(రామ కిష్టయ్య సంగన భట్ల,9440595494)   దక్షిణ కాశిగా , హరిహర క్షేత్రంగా , నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా వాసికెక్కిన సాంప్రదాయాల సిరియైన ధర్మపురి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా శ్రీయోగా నంద, ఉగ్ర నారసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల తెప్పోత్సవ, డోలోత్సవాలు మార్చి 14,15,16వ తేదీలలో హిరణ్య...
Read More...
Local News 

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం

అవినీతి, రాజకీయాల రహితంగా ధర్మపురి దేవస్థానం లక్ష్మీ నరసింహునిపై ట్రస్టు బోర్డు చైర్మన్ ప్రమాణం(రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి మార్చ్ 13: నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న సహస్రాబ్దుల పౌరాణిక చారిత్రక, ఐతిహాసిక నేపథ్యాన్ని కలిగి ఉన్న ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అవినీతి, రాజకీయాలకు తావు లేకుండా కృషి చేయ గలమని ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్...
Read More...
Local News 

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక 

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక     జగిత్యాల మార్చి 12( ప్రజా మంటలు)పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కమిటీ నుండి పరిశీలకులుగా వచ్చిన  ఏ ఎస్ ఓ సి వెంకటేశ్వర్లు మరియు జిల్లా విద్యాధికారి రాము  ఆధ్వర్యంలో నూతన...
Read More...
Local News 

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవిత్రోత్సవము ముగింపు    కొండగట్టు మార్చి 12( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవ త్రయానీకము సోమవారం  ఘనంగా ముగిసింది. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు, వేదపారాయణం, అభిషేకాలు నిర్వహించి...
Read More...
Local News 

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం

అష్టలక్ష్మి ఆలయములో ఘనంగా డోలోత్సవం జగిత్యాల మార్చి12 (ప్రజా మంటలు)    జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వార్షిక. దశమ బ్రహ్మోత్సవాలలో భాగంగా  మూడవరోజు సుప్రభాతం, సేవా కాలం, పంచ హారతి, నిత్య హోమం మరియు సాయంత్రం డోలోత్సవం నిత్య హోమం బలిహరణం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈనాటి డోలోత్సవం కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు డాక్టర్...
Read More...
Local News 

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి

బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం  నిధులు కేటాయించాలి * పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.* ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందినీ వెంటనే భర్తీ చేయాలి.* విశ్వవిద్యాలయాల బడ్జెట్ మేరకు బ్లాక్ గ్రాంట్ కేటాయించాలి.* మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులు సికింద్రాబాద్​, మార్చి 12 ( ప్రజామంటలు): వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ...
Read More...
Local News 

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన

బౌద్దనగర్​ కార్పొరేటర్​ కంది శైలజ పర్యటన సికింద్రాబాద్​ మార్చి 12 (ప్రజామంటలు): సికింద్రాబాద్​ బౌద్ధనగర్​ డివిజన్​లో బుధవారం కార్పొరేటర్​ కంది శైలజ అధికారులతో కలసి పర్యటించారు. ఈసందర్బంగా ఆయా ప్రాంతాల్లోని స్ర్టీట్​ లైట్స్​ వెలుగుతున్నాయా...లేదా...అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వీధిదీపాలను పెట్టాలని కార్పొరేటర్​ ఆదేశించారు. కొన్ని చోట్ల వెలుతురు తక్కువగా ఉండటంతో అక్కడ కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నట్లు...
Read More...