బీడీ కార్మికుల తో మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 24(ప్రజా మంటలు)
పట్టణంలో 45వ వార్డులో బీడీ కార్మికులతో ముచ్చటించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
అక్కడున్న బీడీ కార్మికులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 ఇస్తానన్న పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు వస్తున్న పెంచని వస్తుందని అన్నారు.
ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం అంటున్న ఈ ప్రభుత్వం రోజు కూలి చేసుకునే వాళ్ళం బస్సులో ప్రయాణం చేస్తే మా పొట్ట ఎట్లా గడుస్తుందని, 500 రూపాయలు తీసుకొని కిరాణా షాప్ కు వెళ్తే రెండు రోజులకు కూడా సరుకులు రావట్లేదని నిత్యవసర సరుకులు తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మళ్ళీ కేసీఆర్ వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని అన్నారు. కెసిఆర్ కవితక్క కృషితో బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందని అందుకుగాను బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ దారీ ఖర్చులకు గాని 4000 రూపాయలు అందజేసిన బీడీ కార్మికులు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీలం ప్రియాంక ప్రవీణ్ మాజీ కౌన్సిలర్ సంధ్య కిషోర్ నాయకులు గంగారెడ్డి పెండం గంగాధర్ ప్రశాంత్ వెంకట్
బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

పహల్గాం దాడిని నిరసిస్తూ సీసీ నగర్ లో ర్యాలీ

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్
