బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

On
బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు 
యశోదా హాస్పిటల్ లో స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్

సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజామంటలు) :

తెలుగు రాష్ర్టాలలో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు న్యూరో ఎండోస్కోపిక్ , ఎండోస్కోపీ ద్వారా నిర్వహించబడే నాడీ సంబందిత బ్రెయిన్ సర్జరీలకు యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే మొటమొదటి రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఒక చక్కని వేధిక అవుందని తెలంగాణ రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు అన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ లో నిర్వహిస్తున్న రెండు రోజుల స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్–2025 ను శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మెదడు, వెన్నముక శస్ర్త చికిత్సలలో న్యూరో ఎండోస్కోప్ గత రెండు దశాబ్దాలలో గణనీయమైన పురోగతిని  సాధించిందని, దాని మినిమల్లీ ఇన్యాసివ్ (అతి తక్కువ కోత) విధానం, హై రిజల్యూషన్, వ్యాధిని పూర్తిగా తగ్గించే సామర్ద్యం, రోగి త్వరగా కోలుకోవడం వంటివి ఈ అత్యాధునిక రోబోటిక్ న్యూరో సర్జరీ ఆండ్ న్యూరో ఎండోస్కోపీ సర్జరీల యొక్క ప్రత్యేకతలు అవని ఆమె పేర్కొన్నారు.

యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ ఆండ్ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ కన్వీనర్, డాక్టర్ ఆర్.అయ్యదురై మాట్లాడుతూ..ఈ సమ్మిట్ భారతదేశంలోనే న్యూరో సర్జరీ రంగంలో నిర్వహించబడిన మొట్టమొదటి అంతర్జాతీయ స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ లైవ్ వర్క్ షాప్ అని అన్నారు. వైద్య రంగంలో రోబోటిక్ సహాయం ఒక గొప్ప వరంలా మిగిలిపోతుందన్నారు.

ముఖ్యంగా మెదడు సర్జరీల కోసం ఉద్దేశించిన రోబోటిక్ వ్యవస్థ చాలా సున్నితమైనదని, ఇది శస్ర్తచికిత్స యొక్క భద్రతను అసమానమైన స్థాయికి పెంచుతుదన్నారు.యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, యూనిట్ హెడ్ డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు మాట్లాడారు. ఈ సమ్మిట్ లో పలువురు డాక్టర్లు, ఆయా విభాగాల  వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్.

ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బొటానికల్ టూర్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113. కరీంనగర్ 26 ఏప్రిల్ (ప్రజా మంటలు) :  స్థానిక శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల కరీంనగర్ - వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మహారాష్ట్రలో బల్లార్షా ప్రాంతంలో ఉన్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి జాతీయ వృక్షశాస్త్ర బొటానికల్ గార్డెన్ ను డిగ్రీ మరియు...
Read More...
Local News 

పహల్గాం దాడిని నిరసిస్తూ  సీసీ నగర్ లో ర్యాలీ

పహల్గాం దాడిని నిరసిస్తూ  సీసీ నగర్ లో ర్యాలీ సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): జమ్ము కాశ్మీర్  పహాల్గాం లో జరిగిన పర్యాటకులపై దాడిని నిరసిస్తూ బన్సీ లాల్ పేట డివిజన్ చాచా నెహ్రు నగర్ లో స్థానికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. చాచా నెహ్రు నగర్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మాచర్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో  క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించి రెండు నిమిషాలు మౌనం...
Read More...
Local News  State News 

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం

బ్రెయిన్ ట్యూమర్ పేషంట్లకు ఎండోస్కోపిక్ విధానం ఓ వరం రాష్ర్ట ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.క్రిస్టినా జెడ్ చోంగ్తు యశోదా హాస్పిటల్ లో స్కల్ బేస్ ఎండోస్కోపి సమ్మిట్ సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజామంటలు) : తెలుగు రాష్ర్టాలలో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు న్యూరో ఎండోస్కోపిక్ , ఎండోస్కోపీ ద్వారా నిర్వహించబడే నాడీ సంబందిత బ్రెయిన్ సర్జరీలకు యశోద హాస్పిటల్స్ భారతదేశంలోనే మొటమొదటి రోబోటిక్ న్యూరో...
Read More...
Local News 

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి. 

ఉగ్రవాద పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలి.                                సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)జగిత్యాల మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పహెల్గాం మృతులకు నివాళి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలుచేస్తున్న పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలని మహిళా ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. హిందువులనే లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లో నిరాయుదులైన అమాయక యాత్రికులపై దాడి చేసి...
Read More...
Local News 

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన

పహల్గాం దాడికి నిరసనగా ఆటోడ్రైవర్ల నిరసన సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజామంటలు): కాశ్మీర్ లో అమాయక ప్రజలపై పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా 'యువశక్తి ఆటో డ్రైవర్ అసోసియేషన్' ఆధ్వర్యం లో బన్సీలాల్ పేట చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. భారత్ మాతాకీ జై, పాకిస్తాన్ గుండాల్లారా ఖబర్దార్.. ఖబర్దార్… హమ్ సె కోయి టక్రాయిగా.. మిట్టిమే మిల్ జాయేగా... అనే...
Read More...
Local News 

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)పట్టణము లో నూతన అర్ ఓ అర్ చట్టం 2025 భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అనంతరం జగిత్యాల పట్టణం,అర్బన్,రూరల్ మండలాలకు చెందిన లబ్ది దారులకు 93 మందికి సీఎం...
Read More...
Local News 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు 

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు  - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు    మెట్టుపల్లి ఏప్రిల్ 26( ప్రజా మంటలు దగ్గుల అశోక్): సమాజం లోని అన్నీ వర్గాల ప్రజలకు న్యాయ విజ్ఞానం అందించేందుకే సదస్సులు నిర్వహిస్తున్నాం అని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిధి గా హాజరు ఐయి...
Read More...
Local News 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక  ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్                                            సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)  పట్టణంలోని ఎస్ కే ఎన్ ఆర్ మైదానంలో టీచర్స్ క్రికెట్ లీగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు విన్నర్ TCL  A టీమ్, రన్నర్ TCL B టీమ్ లకు బహుమతులు ప్రధానం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఈ సందర్భంగా మాట్లాడుతూ...
Read More...
Local News 

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే  క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం  జగిత్యాల డీఎస్పీ రఘు చందర్                           సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 26(ప్రజా మంటలు)సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై,     వాస్తవాలను తెలుసుకోకుండా అట్టి పోస్టులను ఫార్వర్డ్ చేసే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని  డిఎస్పీ రఘు చందర్  తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రజలు అప్రమత్తంగా...
Read More...
Local News 

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్ మృతి

రోడ్డు ప్రమాదంలో  అబ్బాపూర్ డీలర్ మృతి అంత్యక్రియలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గొల్లపల్లి ఎప్రిల్ 26 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ వాస్తవ్యులు గొల్లపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు చెవుల రవింధర్ తండ్రి  చెవుల రాజలింగయ్య  రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా శనివారం నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్  పాల్గొన్నారు. ఈ...
Read More...
Local News 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ సికింద్రాబాద్ ఏప్రిల్ 26 (ప్రజా మంటలు): జమ్ము కాశ్మీర్ పహాల్గంలో  పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్  నాయకులు పార్శిగుట్ట లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. న్యూ అశోక్ నగర్ నుంచి  పార్శి గుట్ట చౌరస్తా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వరకు ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక...
Read More...
Local News 

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

ప్రతి ఉద్యోగికి  పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్                                                 సిరిసిల్ల రాజేంద్ర శర్మ     జగిత్యాల ఏప్రిల్ 25(ప్రజా మంటలు)పట్టణములోని విరూపాక్షీ ఫంక్షన్ హాల్ లో శ్రీ వాసం భీమయ్య సునీత గార్ల పదవి విరమణ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  పాల్గొని మాట్లాడుతూ  ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి అని విరమణ అనంతరం భావి జీవితంలో ఆయురారోగ్యాలతో...
Read More...