మల్లికార్జున గంగా మాత ఆలయ కమిటీ ధర్మకర్తలుగా శ్రీ నాచుపల్లి రాజ్ కుమార్.
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఎండోమెంట్ ఏర్దండి మల్లికార్జున గంగా మాత ఆలయ కమిటీ ధర్మకర్తలుగా శ్రీ నాచుపల్లి రాజ్ కుమార్, చైర్మన్ గా గన్నారపు భాగ్యలక్ష్మి,సభ్యులుగా గుజ్జుల శ్రీనివాస్, చిరుకూరి నడిపి రాజన్న, సేర గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు.
, అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన నాచుపల్లి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఈ నియామక అవకాశాన్ని కల్పించిన జువ్వాడి నర్సింగ్ అన్న గారికి మరియు జువ్వాడి కృష్ణన్న గారికి మరియు మాజీ సర్పంచు నర్సక్క గారికి మరియు మండల కాంగ్రెస్ నాయకులకు మరియు గ్రామ ప్రజలకు కాంగ్రెస్ కుటుంబ సభ్యుల కు అందరికీ ధన్యవాదాలు తెలిపారు, ఆలయ అభివృద్ధికి నిరంతరము అహర్నిశలు పాటుపడుతూ నర్సింగ్ అన్న గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ముందుకు తీసుకుపోతామని అవినీతి జరగకుండా చూసుకుంటామని అని అన్నారు,
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ బోరిగం రాజు, వైస్ చైర్మన్ వేలాల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ నేరెళ్ల దేవేందర్, మాజీ సర్పంచ్ నర్సక్క, చిన్న రాజన్న, కార్యదర్శి మనోజ్, అక్కినపల్లి శంకర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు దూదిగం గంగాధర్, నాయకులు వాల్గొట్ నరేష్, పూజారి ఓంకార్ శర్మ, మద్దుల గంగారెడ్డి, సెక్రెటరీ శివ కేశవులు, సెక్రెటరీ రాజేందర్, నాయకులు మాజీ ఉపసర్పంచ్ బెల్లాల రమేష్, మాజీ ఉపసర్పంచ్ బట్టు శేఖర్ లు పాల్గొన్నారు,
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కేంద్రంలో అవగాహన కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ
