జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ
జగిత్యాల ఏప్రిల్ 25:
తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ వారి ఆద్వర్యం లో జగిత్యాల పట్టణ జగిత్యాల మహిళ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి ) జగిత్యాల జరిగింది.
కార్యక్రమంలో పాల్గొని గ్రంథ ఆవిష్కరణ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, అంతకుముందు పహల్గాం ఉగ్ర మూకల చేతిలో మరణించిన వారికి సంఘీభావంగా మౌనం వహించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము,సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య,మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం,మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్ చుక్క నవీన్,cpdc కార్యదర్శిడా.శ్రీలత ,ప్రిన్సిపాల్ రామకృష్ణ,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్ మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ నాయకులు ఓద్ది రామ్మోహన్ రావు,కత్రోజ్ గిరి,ములసపు మహేష్, చిట్ల మనోహర్, రవిశంకర్,శశి,ఏనుగుల రాజు, బాబీ,క్రాంతి రహీం,అధ్యాపకులు,విద్యార్థులు,తెలుగు భాషా సాహిత్య రచయితలు,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
