ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
సిరిసిల్ల రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 23 ( ప్రజా మంటలు)
ఇల్లు లేని నిరుపేదల దరఖాస్తులు పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలి అన్నారు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరి కొరకై లబ్ధిదారులు అర్హత పరిశీలించుట శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ .
బుధవారం రోజున జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతా తో కలిసి పాల్గొ న్నారు . రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టబడిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకై సొంత స్థలం కలిగి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించుట కొరకై జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నలుగురిని గెజిటెడ్ స్పెషల్ ఆఫీసర్ లను మండలాల వారిగా కమిటీలు ఏర్పాట్లు చేసి పకడ్బందీ గా అవకతవకలు తావు లేకుండా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఇల్లు లేని నిరుపేదలు దరఖాస్తులు చేసుకున్న వారికి పకడ్బందీగా వెరిఫికేషన్ చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ ప్రొజెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నది
ఈ శిక్షణ కార్యక్రమంలో వచ్చిన అధికారులను ఉద్దేశించి రాష్ట్ర అధికారాలకు ఆదేశాల మరియు సూచనలు పాటిస్తూ ఆయా గ్రామంలోని ఇందిరమ్మ కమిటీల ద్వారా దరఖాస్తుల జాబితా లను పరిశీలిస్తూ ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించ వలసిందిగా అధికారులను ఆదేశించారు .
ఇందిరమ్మ ఇండ్లకు అర్హులను గుర్తించుటకు ఈ క్రింది విషయాలను గమనించవలసిందిగా అధికారులను సూచించారు .
సొంత ఆర్ సి సి ఇండ్లు కలిగి ఉండరాదు.
2.5 ఎకరాల పైన వ్యవసాయ భూమి కలిగి ఉండరాదు,
సొంత కారు ఉండరాదు ,
కుటుంబ సభ్యుల కు ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండరాదు.
వలస వెళ్లిన వారై ఉండరాదు ,
ఆదాయపు పన్ను చెల్లించిన వారై ఉండరాదు.
ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు తప్పనిసరిగా (బి పిఎల్ ) దరిద్ర దిగువ రేఖ అయి ఉండాలి .
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందరికోసం న్యాయ విజ్ఞాన సదస్సులు - సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు

క్రీడలతో మానసిక ఉల్లాసం తో పాటు శారీరిక ధారుఢ్యం మరియు స్నేహభావం పెంపొందుతుంది . జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియా పోస్టులను ఫార్వర్డ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జగిత్యాల డీఎస్పీ రఘు చందర్

రోడ్డు ప్రమాదంలో అబ్బాపూర్ డీలర్మృతి

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి ఎమ్మెల్యే డా.సంజయ్

మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ రక్షణా గా నిలుస్తున్న షి టీమ్,భరోసా సెంటర్

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు జగిత్యాల నియోజకవర్గం సర్వం సిద్ధం

సూర్య ధన్వంతరి ఆలయము లో ఘనంగా కుంకుమ పూజలు

ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా రాజారావు

క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ మైదానంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రవాద దాడిని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ శాఖ కొవ్వొత్తుల ర్యాలీ దిష్టిబొమ్మ దహనం
