అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వినియోగంపై అవగాహన
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అర్బన్ మిషన్ కాంపౌండ్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రం కు వచ్చే లబ్ధిదారులకు తల్లి పాల ప్రాముఖ్యత ప్రసవనంతరం వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వడం మరియు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడంపై అవగాహన మరియు మొదటి 1000 రోజుల పోషకాహారం ఆహారం యొక్క ప్రాముఖ్యతను గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు సంరక్షణకులకు ఈ సందర్భంగా సూపర్వైజర్ స్వరూప రాణి వివరించడం జరిగింది.
అంతేకాకుండా అనుబంధం ఆహార పద్ధతులు వ్యాధినిరోధకత 0 _ 2 సంవత్సరాల పిల్లలకు కొలతలు తనిఖీ చేయడం గ్రోత్ మానిటరింగ్ చేసి వారి యొక్క పెరుగుదల పరిరక్షణ గురించి తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ పోషణ పక్వాడ కార్యక్రమం ఏప్రిల్ 8 నుండి 22 వరకు రోజు వారి షెడ్యూల్ ప్రకారం ప్రతి అంగన్వాడి కేంద్రంలో నిర్వహించబడునని సూపర్వైజర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మమత రజిత హారిక ఏఎన్ఎం ఉజ్వల ఆశా కార్యకర్తలు సావిత్రి యమునా ఆయమ్మ జమున మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
