పోలీసు అధికారులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 3 (ప్రజా మంటలు)
పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పనిచేస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా చేయడం ద్వారానే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో నిందితులకు శిక్షపడుటలో పోలీసులు తీసుకోవలసిన చర్యల గురించి ఎపిపి రజని ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు మరియు ట్రయల్ సమయంలో తీసుకోవాల్సిన చర్యలు,కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ వంటి అంశాలు ,వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు మొదలు, కేసు విచారణలో తీసుకోవాలసిన చర్యలు,పోలీసు అధికారులు కోర్టులో ఎవిడెన్స్ జరిగే సమయంలో సాక్షులను ప్రొడ్యూస్ చేయు పద్ధతి, ప్రతి కేసులో డిజిటల్ ఎవిడెన్స్ ,నూతన చట్టాలను అమలులో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను గురించి ఏపిపి రజనీ పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వంద కోట్ల టర్నోవర్ సాధించాలి

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

జెట్ సెట్ నైట్క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్
.jpg)
చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి
.jpg)
మహాంకాళి ఠాణాలో కోఆర్డినేషన్ మీటింగ్

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
