మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత

On
మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత

జగిత్యాల ఎప్రిల్ 03:

 జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022.23, 2023.24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు.

గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన భత్యాలు గత రెండేళ్లుగా అందలేదని ఉపాధ్యాయులు మూల్యాంకన విధులకు హాజరు కావడానికి సుముఖంగా లేరని జిల్లా విద్యాధికారి కె . రాము గారు మరియు అదనపు కలెక్టర్ గార్ల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న ఇట్టి బత్యాలను వెంటనే ఉపాధ్యాయుల ఖాతాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అదరపు కలెక్టర్ బి ఎస్ లత అన్నారు. 

ఈ మేరకు సంబంధిత రాష్ట్ర అధికారులతో మాట్లాడారు.. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయిస్తామన్నారు.. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినపల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేటు అధ్యక్షులు అయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం  జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలనీ గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా గురువారం యాగశాల ప్రవేశం, మంటపస్తాపన ,అగ్ని మదనము...
Read More...
Local News 

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)ఈ నెల 27 న *చలో వరంగల్* సభకు జగిత్యాల నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత జగిత్యాల ఏప్రిల్ 10(ప్రజా మంటలు)  జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు. గురువారం నాడు గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల...
Read More...
Local News 

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి. గొల్లపల్లి ఎప్రిల్ 10 (ప్రజా మంటలు):   జగిత్యాల జిల్లాలోని ప్రింటర్ ఎలక్ట్రాన్ మీడియా  పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తా.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపల్లి మండల జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టి యు డబ్ల్యూ జే (ఐజేయు) తొలి ప్రధాన...
Read More...
Local News 

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న హాజరైన సత్యం సీడ్స్ భాగస్వాములు
Read More...
Local News 

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు, యాదవ సంఘం డైరెక్టర్ మర్రి దేవరాజ్
Read More...
National  International  

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం డొమినికన్ మెరెంగ్యూ గాయకుడు రూబీ పెరెజ్, మాజీ MLB ఆటగాడు ఆక్టావియో డోటెల్ మరణం  మరణించిన వారిలో  ఒక అమెరికా పౌరుడు ఫ్యాషన్ డిజైనర్ మార్టిన్ పోలాంకో కూడా... శాంటో డొమింగో ఏప్రిల్ 10: కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో లోని ఒక నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిపోవడంతో మాజీ MLB...
Read More...

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్ కోయంబత్తూరు ఏప్రిల్ 10: కోయంబత్తూరు సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి బాలిక రుతుక్రమంలో ఉన్నందున తరగతి గది వెలుపల పరీక్ష కోసం కూర్చోబెట్టారుపిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009లోని సెక్షన్ 17 ప్రకారం పాఠశాల ప్రిన్సిపాల్‌కు పాఠశాల కరస్పాండెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు కోయంబత్తూరు జిల్లాలోని...
Read More...
Local News 

చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు సికింద్రాబాద్ ఏప్రిల్ 10 (ప్రజామంటలు) : ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనలు నడిపిన వారి పై చట్టపరమైన చర్యలు  తప్పవని ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు హెచ్చరించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు తిరుమలగిరి ట్రాఫిక్...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి ప్రజలు నేరుగా అధికారులను కలవండి... సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్    సికింద్రాబాద్ ఏప్రిల్ 10 ( ప్రజామంటలు) :    తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యువతీ, యువకుల స్వయం ఉపాధిని కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు  చేసుకునే వారు ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం దళారులను నమ్మవద్దని సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ సూచించారు....
Read More...
Local News 

మహాంకాళి ఠాణాలో  కోఆర్డినేషన్ మీటింగ్

మహాంకాళి ఠాణాలో  కోఆర్డినేషన్ మీటింగ్ సికింద్రాబాద్, ఏప్రిల్ 10 ( ప్రజామంటలు) : హన్మాన్జయంతి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తి పారవశ్యంతో జరుపుకోవాలని మహాంకాళి  ఏసీపీ ఎస్.సైదయ్య సూచించారు. గురువారం సికింద్రాబాద్ మహాంకాళి పోలీస్ స్టేషన్ లో హన్మాన్ జయంతి ఉత్సవాల నిర్వాహకులు, ఊరేగింపు, స్టేజీలు, ప్రసాదం పంపిణీ కేంద్రాల ఆర్గనైజర్లతో పోలీసులు కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. పోలీసులతో సహకరించి, ఉత్సవాలను...
Read More...
Local News 

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్ ):   ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామo లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ" పాదయాత్ర వర్షకొండ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య...
Read More...