పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..

On
 పద్మారావు నగర్లో  అకాల వర్షం...అంతా అతాలకుతలం..

*సెల్లార్లలోకి వర్షపునీరు..మునిగిన బైకులు..
*చెరువుల్లాగా మారిన రోడ్లు
*ఇండ్లల్లోకి చేరిన వాన నీరు
*వెంకటాపురం కాలనీలో కూలిన ప్రహరీ

సికింద్రాబాద్ ఏప్రిల్ 03 (ప్రజామంటలు):

సిటీలో మద్యాహ్నం కురిసిన అకాల వర్షానికి అంతా అతలాకుతలం అయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావునగర్ వెంకటపురం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న తుంగభద్ర మహిళా మండలి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఆరు నెలల క్రితం గుంతలు తవ్వి వదిలేశారు. పనులు ఇంకా మొదలు కాలేదు. గురువారం కురిసిన వానకు కాలనీకి చెందిన వరద నీరు మొత్తం ఈ కమ్యూనిటీ హాలు స్థలంలో నిండిపోయి , ప్రహరీ గోడ కుప్పకూలింది. దాంతో వరద నీరు పక్కనే ఉన్న ఇళ్లల్లోకి వెళ్లడంతో నిత్యవసర వస్తువులన్నీ పాడైపోయాయి. అన్ని గదుల్లో నీళ్లు వెళ్ళడంతో బకెట్లతో నీళ్లు బయట  పారబోశారు. మున్సిపల్ అధికారులు సకాలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఉంటే ఈరోజు తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని వెంకటాపురం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.IMG-20250403-WA0018

పలు అపార్ట్ మెంట్ సెల్లార్ లోకి నీరు చేరడంతో బైకులు నీట మునిగాయి, పంపులు సాయంతో సెల్లార్ లోని వాన నీటిని బయటకు పంపింగ్ చేశారు. బౌద్దనగర్ డివిజన్ లో అకాల వర్షంతో పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎల్ ఎన్ ఆర్ నగర్ లో రోడ్లు నీట మునగగా, ఇండ్లల్లోకి నీరు వచ్చాయని స్థానికులు వాపోయారు. బన్సీలాల్ పేట సేవా సంఘం కమ్యూనిటీ హాల్ సమీపంలోని డీ క్లాస్ ప్రాంతంలో రోడ్లు జలమయం అయి, ఇండ్లల్లోకి నీరు చేరడంతో వస్తువులు నీట మునిగాయి. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

More News...

Local News 

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత

ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా చూడాలి.చిన్న హనుమాన్ జయంతి కి 900 మంది సిబ్బందితో పటిష్ట భద్రత                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ కొండగట్టు ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)  సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ*   జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు లో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేలా,ఎలాంటి  అవాంచనీయ సంఘటనలు జరగకుండా 900 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన...
Read More...
Local News 

పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం

పేకాట స్థావరంపై  సి సి ఎస్ పోలీసుల దాడులు,సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం                                       సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  జగిత్యాలఏప్రిల్ 10(ప్రజా మంటలు)రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో  పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో  సి సి ఎస్ పోలీసు లు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 5గురుని అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుంచి  రూ.10180 రూపాయలు, 5 మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు....
Read More...
Local News 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం 

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఏకకుండాత్మక హోమం ప్రారంభం  జగిత్యాల ఏప్రిల్ 10 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర కాలనీ గుట్ట రాజేశ్వర స్వామి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు బుధవారం ప్రారంభం కాగా గురువారం యాగశాల ప్రవేశం, మంటపస్తాపన ,అగ్ని మదనము...
Read More...
Local News 

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్

చలో వరంగల్ సభను విజయవంతం చేయాలి పూర్వ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల ఏప్రిల్ 10 ( ప్రజా మంటలు)ఈ నెల 27 న *చలో వరంగల్* సభకు జగిత్యాల నియోజకవర్గంలోనీ ప్రతి గ్రామం నుండి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి 

గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది  వంద కోట్ల టర్నోవర్ సాధించాలి  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత జగిత్యాల ఏప్రిల్ 10(ప్రజా మంటలు)  జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు. గురువారం నాడు గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల...
Read More...
Local News 

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి.

జర్నలిస్టుల సంక్షేమమే ఏ జెండాగా పనిచేస్తా... టి యు డబ్ల్యూ ఐజేయు) జిల్లా అధ్యక్ష అభ్యర్థి బండ స్వామి. గొల్లపల్లి ఎప్రిల్ 10 (ప్రజా మంటలు):   జగిత్యాల జిల్లాలోని ప్రింటర్ ఎలక్ట్రాన్ మీడియా  పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తా.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపల్లి మండల జర్నలిస్టులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టి యు డబ్ల్యూ జే (ఐజేయు) తొలి ప్రధాన...
Read More...
Local News 

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న

విశ్రాంత ఉపాధ్యాయుడికి ఘన నివాళులు అర్పించిన పెద్ది స్వప్న హాజరైన సత్యం సీడ్స్ భాగస్వాములు
Read More...
Local News 

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర

పీవీ స్వగ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్ర కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు, యాదవ సంఘం డైరెక్టర్ మర్రి దేవరాజ్
Read More...
National  International  

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం

జెట్ సెట్ నైట్‌క్లబ్ పైకప్పు కూలిపోవడంతో 220 మందికి పైగా మరణం డొమినికన్ మెరెంగ్యూ గాయకుడు రూబీ పెరెజ్, మాజీ MLB ఆటగాడు ఆక్టావియో డోటెల్ మరణం  మరణించిన వారిలో  ఒక అమెరికా పౌరుడు ఫ్యాషన్ డిజైనర్ మార్టిన్ పోలాంకో కూడా... శాంటో డొమింగో ఏప్రిల్ 10: కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగో లోని ఒక నైట్‌క్లబ్‌లో పైకప్పు కూలిపోవడంతో మాజీ MLB...
Read More...

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్

బాలికను మెట్లపై కూర్చోబెట్టి,పరీక్ష రాయించిన ప్రిన్సిపాల్ సస్పెండ్ కోయంబత్తూరు ఏప్రిల్ 10: కోయంబత్తూరు సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి బాలిక రుతుక్రమంలో ఉన్నందున తరగతి గది వెలుపల పరీక్ష కోసం కూర్చోబెట్టారుపిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009లోని సెక్షన్ 17 ప్రకారం పాఠశాల ప్రిన్సిపాల్‌కు పాఠశాల కరస్పాండెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు కోయంబత్తూరు జిల్లాలోని...
Read More...
Local News 

చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు

చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడిపిన 109 మంది మైనర్ల పై కేసులు వాహనాలు ఇచ్చినా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు సికింద్రాబాద్ ఏప్రిల్ 10 (ప్రజామంటలు) : ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వాహనలు నడిపిన వారి పై చట్టపరమైన చర్యలు  తప్పవని ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు హెచ్చరించారు. ఉత్తర మండల ట్రాఫిక్ ఏసిపి జి.శంకర్ రాజు తిరుమలగిరి ట్రాఫిక్...
Read More...
Local News 

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి

రాజీవ్ యువ వికాస్ పథకంలో దళారులను నమ్మి మోసపోకండి ప్రజలు నేరుగా అధికారులను కలవండి... సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్    సికింద్రాబాద్ ఏప్రిల్ 10 ( ప్రజామంటలు) :    తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం యువతీ, యువకుల స్వయం ఉపాధిని కల్పించడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు  చేసుకునే వారు ఇన్కమ్,క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం దళారులను నమ్మవద్దని సికింద్రాబాద్ ఎమ్మార్వో పాండు నాయక్ సూచించారు....
Read More...