ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించి మైనర్ బాలిక ఆత్మహత్య కారణమైన నిందితుడికి మూడు సం. జైలు శిక్ష
ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించి మైనర్ బాలిక ఆత్మహత్య కారణమైన నిందితుడికి మూడు సం. జైలు శిక్ష మరియు 3000 రూపాయల జరిమాన
గొల్లపల్లి (పెగడపెల్లి) మార్చి 05 (ప్రజా మంటలు):
పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన నిందితుడు ఎట్టెం రవి (22) అనే వ్యక్తి, మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని వేదించగా, మనస్తాపానికి గురైన సదురు బాలిక పురుగుల మందు త్రాగి ఆత్మహత్య ఘటనలో నిండిచునికి 3సం.జైలుశిక్ష, రూ . 3,000 ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఘటనలో నిందితుడిపై పెగడపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై శ్వేత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి, కోర్టుకు ఆధారాలు సమర్పించగా, పిపి కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్ష్యులను ప్రవేశపెట్టగా, సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి శ్రీమతి నీలిమ బుదవారం నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3000/- జరిమాన విదిస్తూ తీర్పునిచ్చారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
