అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
ఢిల్లీ/గుంతకల్లు ఏప్రిల్ 1 (ప్రజా మంటలు)
*అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో గుంతకల్ కసాపురం దేవాలయ దర్శనం కొరకు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా అందులో విలీనం చేయవలసిందిగా కోరుతూ వనగుంది విజయలక్ష్మి బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు.. ఢిల్లీలోని కేంద్ర రైల్వే బోర్డు మెంబర్ శ్రీ విజయ ప్రతాప్ సింగ్ ని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది*.
. దీని యొక్క ముఖ్య ఉద్దేశము *కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనానికి యాత్రికులకు భారతదేశంలో ఉన్న భక్తులందరికీ దర్శనానికి ఉపయోగపడుతుంది మరియు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి క్షేత్రం కూడా అభివృద్ధి జరుగుతుంది కనుక దీనికి అనుమతి ఇవ్వవలసిందిగా కేంద్ర రైల్వే బోర్డు మెంబర్ విజయ ప్రతాప్ సింగ్ ని అనుమతి కోరడం జరిగింది మరియు కసాపురం దేవాలయానికి పోయే రోడ్డు రవాణాల్లో రైల్వే ట్రాక్ బ్రిడ్జి ఎత్తు చేయవలసిందిగా కోరడం జరిగింది, దాని నుండి భక్తులకు ప్రయాణం; చేసే భారీ వాహనాలు ,బస్సులలో భక్తులకు ప్రయాణించడానికి సౌకర్యం కలుగుతుందని రైల్వే బోర్డు మెంబర్ కు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
