ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
జగిత్యాల ఏప్రిల్ 01:
బిసి రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే బిసిల పోరు గర్జన మహా ధర్నా కార్యక్రమానికి జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిసిలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిసి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో జరుగబోయే బిసిల మహా ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లిన వారిలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు శేర్ నర్సారెడ్డితో పాటు బిసి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ, జిల్లా బిసి సంక్షేమ సంఘం నాయకులు గురిజెల రాజారెడ్డి, దేశెట్టి జీవన్, కోల నారాయణ, సంగు ప్రతాప్, బుస్స రవి, రాచకొండ పురుషోత్తం, నాలువాల సురేష్, బింగి నరేష్, పులి రాజాం,కసుల గంగారెడ్డి, పెండెం గంగాధర్, సదుల ప్రభాకర్, జయశ్రీ, మేళ్ళ గంగన్న, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అనాధ పిల్లలైనా రెండు కుటుంబాలకు రూ.10 వేలు అందించిన సూరజ్ శివ శంకర్
.jpeg)
ఆన్లైన్ లో సట్టా నిర్వహిస్తున్న గ్యాంగ్ ఆటకట్టు

మిషన్ భగీరథ నీళ్ళు - మురికి కాలువల పాలు

లోకాయుక్త జడ్జిమెంట్, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు బే ఖాతర్ - జి.పి. నిధుల దుర్వినియోగంపై చర్యల్లో నిర్లక్ష్యం

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి బ్లెస్సికా కీ మెడల్ మరియు నగదు బహుమతి -అభినందనలు

నాణ్యమైన సన్నం బియ్యం పంపిణీ.

ఆడుకోడానికి బయటకి వెళ్లి తిరిగిరాని బాలుడు

ఎమ్మెల్యేకు రంజాన్ ఉగాది శుభాకాంక్షలు వెల్లువ

ఇది ప్రజాపాలన కాదు ప్రజలను, మూగజీవాలను హింసించే పాలన జెడ్పీ పూర్వ చైర్ పర్సన్ దావా వసంత

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి - జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లత

శాంతి భద్రత ల దృష్టిలో జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
