హిందూ సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మ పరిరక్షకుడు
చత్రపతి శివాజీ గారి 395 వ జయంతి సందర్భంగా
గొల్లపల్లి ఫిబ్రవరి 19 (ప్రజామంటలు)
గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు వెంగళాపూర్ చిలువ్వకోడూరు, రాపల్లి, శ్రీరాలపల్లి, వెనుగుమట్ల, వివిధ గ్రామాల్లో చత్రపతి శివాజీ విగ్రహం వద్ద ఆ మహాయోధుడికి పుష్పమాలలు సమర్పించి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో శివాజీ హిందూ సేన కార్యకర్తలు, గ్రామాల్లో యువకులు, వివిధ కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ గొల్లపల్లి ఖండ కార్యవాహ శ్రీహరి పాల్గొని చత్రపతి శివాజీ గురించి ఉపన్యసించారు.
చత్రపతి శివాజీ గారు చిన్న వయసు నుండే అనేక విషయాలను తల్లి జిజియాభాయి ద్వారా పుణికిపుచ్చకున్నారు. హిందూ సామ్రాజ్య, హిందూ ధర్మ రక్షణకై దీక్ష కంకణం కట్టుకొని తన 50 సంవత్సరాల వయసులో సుమారు 34 సంవత్సరాల పాటు అనేక యుద్ధాలు చేసి, ఓటమి అనేది లేకుండా, విదేశీ దురాక్రమణదారుల యొక్క ఆక్రమణలను ఆకృత్యాలను నిరోధించగలిగారు. సామాజిక సమరసతను నెలకొల్పి రాజ్యంలో సుపరిపాలనను అందించారు. అలాంటి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని, హిందూ ధర్మ రక్షణకై, సనాతన సాంప్రదాయాల్ని కాపాడేందుకు మరియు విలువలతో కూడిన సమాజ పునర్నిర్మాణంలో భాగం అయ్యేలా, వ్యక్తి నిర్మాణo కావాలని తద్వారా భారత్ కీర్తి, ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యేలా తమ వంతు ప్రయత్నం చేయాలని వారు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
#STOP ILLEGAL DUMPING IN HINDU GRAVEYARD - ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి జి రాజేశం గౌడ్

బుగ్గారం సర్పంచ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

బ్రహ్మోత్సవాలలో మొక్కులు తీర్చుకున్న భక్తులు, బ్రహ్మ పుష్కరిణిలో... కోనేటి రాయుని జలవిహారం

సీపీఆర్ చేసి పాదచారిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు

ఆడపిల్లల చదువు ఎంతో ముఖ్యం - కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు
