గూడెం గుట్ట శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి..
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
దండేపల్లి అక్టోబర్ 21 (ప్రజా మంటలు) :
మంచిర్యాల జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడెం సత్యనారాయణ స్వామి,అయ్యప్ప సాయిబాబా ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు..
నరేందర్ రెడ్డి కి ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి ..శాలువా తో సత్కరించారు..
అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
Tags