మాజీ మంత్రుల మిత్రుడు ఎల్లయ్య మృతి - ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రులు

On
మాజీ మంత్రుల మిత్రుడు ఎల్లయ్య మృతి  - ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రులు

మాజీ మంత్రుల మిత్రుడు ఎల్లయ్య మృతి

ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రులు

జగిత్యాల అక్టోబర్ 17 (ప్రజా మంటలు) :

జగిత్యాల మండలం అంతర్గాం లో మాజీ మంత్రుల మిత్రుడు, రిటైర్డ్ ఎక్సైజ్  ఎస్.ఐ ఎల్లయ్య అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. మిత్రుని మృతికి మాజీ మంత్రులు జి రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య ఘన నివాళి అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదారచారు. వారి చిన్న నటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. జగిత్యాల గౌడ సంగానికి, గీతా కారిమికులకు ఆయన సేవలు కమరువలేనివాని అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు.  వారు ఎక్సైజ్ ఎస్.ఐ గా ఎన్నో సేవలందించారని మంత్రి గుర్తు చేసుకొన్నారు.

 

వారితో పాటు. జగిత్యాల మాజీ మున్సిపల్ ఛైర్మెన్.. జి.ఆర్. దేశాయి. రాష్ట్ర హిందూవాహిని ప్రధాన కార్యదర్శి. మనలా కిషన్. ఎల్లల రాజారెడ్డి. బిఆర్ఎస్. నాయకులు గోడిశెల శ్రీనివాస్ గౌడ్.మాజీ సర్పంచ్. బోనగిరి నారాయణ. ఎలూరి శ్రీనివాస్.గొల్లపెల్లి ధర్మయ్య గౌడ్.గౌడ సంగమ్. సెక్రెటరీ. జగిరి శ్రీనివాస్ గౌడ్. తదితర నాయకులు నివాళులు అర్పించారు.

-----------------

 

Tags