నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్
సికింద్రాబాద్ ఏప్రిల్29 (ప్రజా మంటలు):
కంటోన్మెంట్ నియోజకవర్గం హైదరాబాదు రెవెన్యూ పరిధిలోని తిరుమలగిరి తాహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. తిరుమలగిరి పల్లవి స్కూల్ లో నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథులు గా ప్రత్యేక (ఎస్ హెచ్ ఓ) రెవెన్యూ కలెక్టర్ అపర్ణ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి (డిఆర్ఓ) వెంకట చారి,హెచ్ఎండిఏ ఓఎస్డి మనోహర్, సికింద్రాబాద్ ఆర్డీవో పి.సాయిరాం,హైదరాబాద్ ఆర్టీవో రామకృష్ణ,మారేడ్ పల్లి తాసిల్దార్ భూమయ్య, సికింద్రాబాద్ తాసిల్దార్ పాండునాయక్, హిమత్ నగర్ తాసిల్దార్, మాజీ తాసిల్దార్ శ్రీనివాసరావు,జ్యోతి లు హజరయ్యారు. తహసిల్దార్ ఎస్ ఉమా అశోక్ కుమార్ దంపతులను శాలువా, గజ పూలమాలుతో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్.అశోక్ కుమార్ తన పదవీ కాలంలో నీతి, నిజాయితీ తో పనిచేశారని,ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారని పలువురు అభినందించారు. 31 సంవత్సరాల రెండు నెలల పాటు ఉద్యోగబాధ్యతలు నిర్వహించిన ఎస్ అశోక్ కుమార్ పదవీ విరమణ తరువాత జీవితాన్ని ఆరోగ్యంగా కుటుంబంతో సంతోషంగా గడపాలని పలువురు ఉన్నతాధికారులు ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోపలు మండలాల తహాసిల్దారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాలిబాల్ వేసవి ఉచిత శిక్షణ శిబిరం ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. కోచ్ తాండ్ర పవన్
1.jpeg)
నిబద్దతతో చేసిన పనులే అధికారులకు గుర్తింపునిస్తాయి.. *పదవి విరమణ చేసిన తహసీల్దార్ ఎస్.అశోక్ కుమార్

మండు టెండలో రోడ్డుపై పాకుతూ.. కూటి కోసం ఓ యాచకుడి నరకయాతన

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కు అందజేత

భూ భారతి చట్టంతో సాదా బైనామాలకు పరిష్కారం.....జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

రాయబారేలిలో విశాఖ ఇండస్ట్రీస్ ఆటమ్ సోలార్ రూఫ్ ప్రారంభం

తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ రెండవ విలన్ బి ఆర్ ఎస్.

ఘనంగా హరిహరాలయ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం

నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు
