రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం హత్య - ఆత్మహత్య
సిరిసిల్ల ఏప్రిల్ 27:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెల్లి అని పిలిచి పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం విఫలం కావడంతో, యువతిని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకొన్న యువకుని ఉదయం.
పక్కింటి వివాహితపై అత్యాచారయత్నం చేయగా, ఆమె ప్రతిఘటించడంతో, కొడవలితో నరికి వివాహితను హత్య చేసిన యువకుడు, భయంతో తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను నరికి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఉల్లి శ్రీకాంత్ ల ఉదంతం జిల్లాలో సంచలనం రేపింది.
రేఖ ఒంటిపై పంటి గాట్లు
రేఖ భర్త ఉద్యోగ నిమిత్తం దుబాయ్ లో ఉండగా, ఏదో అవసర నిమిత్తం, ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లిన రేఖ అత్యాచార యత్నం చేశాడు.
శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లడంతో, రేఖపై అఘాయిత్యానికి శ్రీకాంత్ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.రేఖ ఒంటిప పల్లగాట్లు ఉన్నట్లు తెలుస్తుంది.
చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోస్ట్ మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
