బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూ పూలే జయంతి వేడుకలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
ధర్మపురి ఏప్రిల్ 11(ప్రజా మంటలు)
ధర్మపురి మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు బోగ రమేష్ అధ్యక్షతన మహాత్మా జ్యోతి బాపూలే గారి 199 వ జయంతి వేడుకలు నిర్వహించారు
ఈ సందర్భంగా నేతలు పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పలువురు నేతలు మాట్లడుతూ సామాజిక విప్లవ తేజస్సు మహాత్మా జ్యోతిబాపులే జీవిత చరిత్ర ను అందరు ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధనకు ముందుకు సాగాలని అని అన్నారు
. కుల వ్యవస్థ ప్రాతిపాదిక సమాజ గమనం ఉన్న సమయంలో.. అంటరానితనం కొన్ని కోట్ల మంది జీవితాల్లో అతి సామాన్యమైన విషయంగా ఉన్నప్పుడు-, ఒక వ్యక్తి అణగారిన జీవితాల గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయటం.. దానివల్ల ఎదురయిన కష్టనష్టాలను ఓర్చుకొని ముందుకు సాగటం అంత సులభం కాదు. అందుకే ఈనాటికీ మనకు జ్యోతిబా ఫూలే ఆరాధ్యుడయ్యాడు.
కొన్ని కోట్ల మంది గుండెల్లో నిలిచి ఉన్నాడు. ‘మహాత్మా’ అనే బిరుదు మన దేశంలో ఇద్దరికి మాత్రమే ఉంది. ఒకటి మనకు స్వాతంత్ర్యాన్ని తేవటంలో కీలక భూమిక పోషించిన గాంధీకి. రెండోది మన సమాజానికి పునాదిరాళ్లుగా నిలిచిన నిమ్న వర్గాల ఉన్నతి కోసం పాటుపడిన ఫూలేకి ఆయన చేసిన సేవలు కొనియాడారు
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు స్తంభం కాడి శ్యాం మాజీ మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంఘ నర్సింహులు నాయకులు అయ్యోరి రాజేష్ వేముల రాజేష్ చీపిరిశెట్టి రాజేష్ పిల్లి శీను గాజు భాస్కర్ కుమ్మరి తిరుపతి సంగీ శేఖర్ సంగి ఆనంద్ అప్పం తిరుపతి పలువురు నాయకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
