ఆయిల్ పామ్ సాగు పైన అవగాహన సదస్సు
జగిత్యాల ఏప్రిల్ 9 (ప్రజా మంటలు)
రూరల్ మండలం కల్లెడ రైతు వేదిక లో వ్యవసాయ, ఉద్యాన శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయిల్ పామ్ పంట సాగుపైన అవగాహన సదస్సు నిర్వహించారు,
జిల్లా ఉద్యాన అధికారి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని, చీడ పీడల బెడద తక్కువ ఉంటుందని, కోతుల బెడద ఉండదని ప్రస్తుతం టన్ను ధర 21000/- రూపాయలకు చేరుకుందని , రైతులు ఆర్థికంగా ఎడగవచ్చని , దీని సాగుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దయెత్తున సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సాహిస్తున్నాయని ఆసక్తి గల రైతులు మీ వ్యవసాయ విస్తీరణ అధికారి ని కానీ ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ కి కానీ దరఖాస్తులు ఇవ్వవలసింది గా కోరారు,
కార్యక్రమంలో ఉద్యాన అధికారి స్వాతి, లోహియా మేనేజర్ విజయ్ భరత్, పట్టు అధికారి భరత్, AEO రవళి,మానిటరింగ్ ఆఫీసర్ అన్వేష్, ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ శ్రీ, రైతులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"

జై సూర్య ధన్వంతరి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు

ఇల్లు,బడి,గుడి,ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడితే అక్కడ స్వర్గసీమ ఉంటుంది

గొల్లపల్లి మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..

అమర్ నాథ్ యాత్రికులకు గాంధీలో ఫిట్ నెస్ సర్టిఫికెట్లు - ఈనెల 21 నుంచి దృవపత్రాల జారీ

గాంధీ టీజీజీడీఏ జనరల్ కౌన్సిల్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు
