పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.
ఇబ్రహీంపట్నం మార్చి 20 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండలం లో గల మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం ,జడ్పీహెచ్ఎస్ గోధూర్ పాఠశాలలో రేపటి నుండి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మండల విద్యాధికారి బండారి మధు తెలియజేశారు.
ఈరోజు పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ మోడల్ పాఠశాలలో 226 మంది విద్యార్థులు, గోధూర్ పాఠశాలలో 91 మంది విద్యార్థులు, పరీక్షల రాయబోతు నారని వారికి కావలసినటువంటి త్రాగునీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాన్లు, లైట్లు అన్ని వసతులను ఏర్పాటు చేసినరు, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధించినట్లుగా తెలియజేశారు.
కావున విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలని సకాలంలో పరీక్షా కేంద్రంలో పంపించాగలరు,విద్యార్థిని విద్యార్థులు కానీ విధులు నిర్వహించేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కానీ ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ మరియు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకూడదని తెలియజేశారు. ఈ విషయాలను తల్లిదండ్రులు గమనించి పరీక్షా కేంద్రాల పరిసరాలలో ఉండకూడదని తెలియజేయడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధన్వంతరి ఆలయంలో ఘనంగా కుంకుమ పూజలు
.jpg)
అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు

యేసు క్రీస్తు పరిచారకుడు పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతి కోసం కొవ్వొత్తులతో సంతాపం

ముఖ్యమంత్రిని కలిసిన మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు

గొల్లపల్లి లో తాజా మాజీ సర్పంచ్ లు అక్రమ అరెస్ట్

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు- పోలీసుల ప్రత్యేక చర్య

పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి 6 గురి అరెస్ట్ ... 32490 రూపాయల నగదు స్వాధీనం

పొగాకు ఉత్పత్తుల పట్టివేత
.jpg)
చులకన భావంతో పిలిచే కులాల పేర్లను గౌరవప్రదంగా పిలిచేలా మారుస్తాం. పేదలు రిజర్వేషన్ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి.. బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్..

ధాన్యం సేకరణ చిత్త శుద్ది తో యజ్ఞం లా నిర్వహించాలి అధనపు కలెక్టర్ లత

ఐదు వందల గ్రాముల పసిగుడ్డును బతికించిన వైద్యులు
