దేశ భద్రత కోసం సమత సైనికులు
-డి ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్
జగిత్యాల,మార్చి02 (ప్రజా మంటలు) సమాజహితం, దేశ భద్రత కోసం సమతా సైనిక్ ధళ్ సైనికులు ముందుండాలని సమతా సైనిక్ ధళ్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్ పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు సమతా సైనిక్ ధళ్ శిక్షణ తరగతుల కరపత్రం జిల్లా కమిటీ సభ్యులు, మాల మహానాడు నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాయితి శంకర్ మాట్లాడుతూ జాతి, మత, కుల బేధాలు లేకుండా సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల ప్రజలను అణగారిన ప్రజల హక్కులకోసం వారిని చైతన్యం పరిచేసేందుకు, రాజ్యాంగ పరిరక్షణ కోసం సమతా సైనిక్ ధళ్ దేశవ్యాప్తంగా కృషి చేస్తున్న సంస్థ అని అన్నారు
ఈ నెల 8,9 తేదీలలో కోరుట్ల పట్టణంలోని జరిగే శిక్షణ శిబిరం లో యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
మాల మహానాడు రాష్ట్ర నాయకులు మద్దెల నారాయణ హాజరై సమతా సైనిక దళ్ ఉద్దేశాలు సేవలను వివరిస్తూ రాష్ట్రంలో మాలలకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడారు .
ఈకార్యక్రమంలో సమతా సైనిక్ ధళ్ ప్రధాన కార్యదర్శి మెట్టు దాస్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి,డిఎస్ ఎస్ నాయకులు తక్కల దేవయ్య ,మద్దెల ఆనంద్, శేఖర్,పల్లె రవి,బాసమల్ల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సన్న బియ్యం పేదల పాలిట వరం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు
