క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు

జగిత్యాల , హైదరాబాద్ ఫిబ్రవరి 17(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాలో మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చెయ్యాలని మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.
హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం జిల్లాలోని వివిధ హోదాల మహిళా సంఘాల బాధ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా సునీత రావు మాట్లాడుతూ జిల్లాలో సభ్యత్వం నమోదు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని సూచించారు. ప్రస్తుతం సభ్యత్వం నమోదు ఆశించిన స్థాయిలో ఉందని, కానీ దేశంలోనే తెలంగాణ మహిళ కాంగ్రెస్ విభాగం ను ముందు వరుసలో నిలబెట్టేందుకు మరింత కృషి చెయ్యాల్సిన అవసరం ఉందనే భావనతో మరింత సభ్యత్వ నమోదును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని వివిధ హోదాల్లో ఉన్న మహిళా కాంగ్రెస్ బాధ్యులు తమ తమ టార్గెట్ ను పూర్తి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం లో కరీంనగర్, జగిత్యాల ఇంచార్జి సుగుణ, పట్టణ మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పిప్పరి అనిత తో పాటు కోరుట్ల, మెట్ పెల్లి మహిళా కాంగ్రెస్ బాధ్యులు కవిత , హరిత, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు సోగ్రాభి పెగడపెల్లి మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సి ఎం సహాయనిది చెక్కులు నిరుపేదలకు వరం ఎమ్మెల్యే డా. సంజయ్

గంజాయి అమ్ముతున్న మూథా అరెస్ట్

విద్య తో పాటు యువత క్రీడల్లో కూడా ముందుండాలి డిఆర్డి ఎపిడి రఘువరన్

దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

విద్యార్థులకు సులభతర విద్యా బోధన అందించుటకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

లక్ష్మీ గణేశ మందిరం లో హోలీ వేడుకలు

అష్ట లక్ష్మీ ఆలయములో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

పెద్ధపూర్ జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి.

*ఘనంగా కాన్షీరాం 91 వ, జయంతి వేడుకలు

రేపే మల్లన్న జాతర, యాదవుల కుల దైవం మల్లన్న

యువత " మై భారత్ పోర్టల్ " ద్వారా యూత్ పార్లమెంట్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. - కేంద్రమంత్రి బండి సంజయ్

గాంధీలో గ్లకోమా నివారణ వారోత్సవాలు - డాక్టర్లతో అవెర్నెస్ ర్యాలీ
