Category
National
National  State News 

పూరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుండి తప్పుకొన్నారు

పూరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుండి తప్పుకొన్నారు పూరి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుండి తప్పుకొన్నారు భువనేశ్వర్ మే 04: పూరీ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుచిత్రా మొహంతి పోటీ నుండి తప్పుకున్నారు. ఆ విభాగంలో సంబిత్ భాత్రా బీజేపీ. తరపున రంగంలో ఉన్నారు. పూరీ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బలహీన అభ్యర్థులు పోటీ చేయడం, ఎన్నికల...
Read More...
National  Local News  State News 

BRS కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆనంద్ భాస్కర్

BRS కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆనంద్ భాస్కర్ BRS కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ ఆనంద్ భాస్కర్ న్యూఢిల్లీ మే 04:  మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామ చేశారు. ఆయనతో పాటు చేరిన మెదక్ జిల్లా సీనియర్ నాయకులు మహమ్మద్ మొహియిద్దీన్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గ నాయకులు, రాష్ట్ర గౌడ...
Read More...
National  Local News  State News 

కూలి పనికి వెళ్తున్న పద్మశ్రీ మొగులయ్య

కూలి పనికి వెళ్తున్న పద్మశ్రీ మొగులయ్య కూలి పనికి వెళ్తున్న పద్మశ్రీ మొగులయ్య హైదారాబాద్  మే  03: కిన్నెర వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ మొగులయ్య దీన స్థితిలో జీవితం గడుపుతున్నారు. పొట్ట కూటి కోసం దినసరి కూలీగా మారారు.  హైదరాబాద్ సమీపంలో ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారు. ‘నా నెలవారీ గౌరవ వేతనం(రూ.10 వేలు) ఆగిపోయింది. కొడుకు మూర్ఛతో బాధపడుతున్నాడు....
Read More...
National  State News 

నేడు రాయబరేలిలో నామినేషన్ వేయనున్న రాహుల్ - సోనియా, ప్రియాంక హాజరు 

నేడు రాయబరేలిలో నామినేషన్ వేయనున్న రాహుల్ - సోనియా, ప్రియాంక హాజరు  నేడు రాయబరేలిలో నామినేషన్ వేయనున్న రాహుల్ - సోనియా, ప్రియాంక హాజరు  రాయబరేలి మే 03:  రాయబరెలి లోక సభ స్థానం నుండి రాహుల్ గాంధీ ఈరోజు నామినేషన్ వేస్తున్నారు.      సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ , రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తదితరులు రాయబారెలి చేరుకొన్నారు  12 గంటలకు...
Read More...
National  State News 

మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణికులు క్షేమం 

మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణికులు క్షేమం  మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణికులు క్షేమం  ముంబయి మే 03: మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో శివసేన నాయకురాలు  సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు....
Read More...
National  State News 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు   పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కోల్ కత్తా ఏప్రిల్ 03:, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్‌పై, రాజ్ భవన్ లో పనిచేసే మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు  చేసింది. అతను దీనిని 'కల్పిత కథనం' అని చెప్పాడు.మహిళ ఆరోపణలపై టీఎంసీ నేతలు ధ్వజమెత్తారు,...
Read More...
National  Local News  State News 

రూ.2000 లో కోట్లు - స్వాదీనం విడుదల 

రూ.2000 లో కోట్లు - స్వాదీనం విడుదల  రూ.2000 లో కోట్లు - స్వాదీనం విడుదల  చెన్నయ్ మే 02: ఆంధ్రప్రదేశ్‌లో 4 కంటైనర్లలో తరలిస్తున్న రూ.2000 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజనంపల్లి అనే ప్రాంతంలో 4 కంటైనర్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు.కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకుంది. విచారణ అనంతరం అది ఆర్బీఐకి చెందినదని కూడా తేలదాంతో,...
Read More...
National  Local News  State News 

పద్మ అవార్డులు-2025 నామినేషన్లు ప్రారంభమయ్యాయి.

పద్మ అవార్డులు-2025 నామినేషన్లు ప్రారంభమయ్యాయి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)    న్యూ ఢిల్లీ మే 01 (ప్రజా మంటలు) :  గణతంత్ర దినోత్సవం, 2025 సందర్భంగా ప్రకటించబడే పద్మ అవార్డులు 2025 కోసం ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సులు నేటి నుండి ప్రారంభమయ్యాయి. పద్మ అవార్డుల నామినేషన్లకు చివరి తేదీ సెప్టెంబర్ 15 , 2024.  పద్మ అవార్డుల కోసం నామినేషన్లు/సిఫార్సులు...
Read More...
National  State News 

టీ 20 ప్రపంచకప్ జట్టు 

టీ 20 ప్రపంచకప్ జట్టు  టీ 20 ప్రపంచకప్ జట్టు  ముంబయి ఏప్రిల్ 30: జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ క్రికెట్ సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.*రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించారు భారత T20 ప్రపంచ కప్ 2024 స్క్వాడ్ లైవ్ అప్‌డేట్‌లు: విరాట్ కోహ్లీ, యుజ్వేంద్ర చాహల్, శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్...
Read More...
National  State News 

మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.

మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113) మాజీ ప్రధాని దేవే గౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను జేడీ (ఎస్‌) సస్పెండ్ చేసింది.  మంగళవారం నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌.డీ. కుమార స్వామి తెలిపారు.  పలువురు మహిళలను ప్రజ్వల్‌...
Read More...
National  Local News  State News 

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై..

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇన్చార్జిగా మాజీ గవర్నర్ తమిళి సై.. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 993349493/9348422113)    హైదరాబాద్ ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :  తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఇవాళ్టి నుంచి తెలంగాణలో పర్యటించ‌నున్నారు..  ఆమె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. మంగళవారం నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆమె తెలంగాణ లోనే ఉంటారని పార్టీ...
Read More...
National  Local News  State News 

సేలం రోడ్డు ప్రమాదంలో 5గురి మృతి

 సేలం రోడ్డు ప్రమాదంలో 5గురి మృతి Breking news  సేలం రోడ్డు ప్రమాదంలో 5 గురి మృతి చెన్నై ఏప్రిల్ 30 :  సేలం ఏర్కాడ్ 11వ కొండాయి నీడిల్ బెండ్ దగ్గర ప్రమాదం... 5 గురు ప్రాణాలు కోల్పోయారు.. వివరాలు తెలియాల్సి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి..*
Read More...