మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణికులు క్షేమం 

On
మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణికులు క్షేమం 

మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ప్రయాణికులు క్షేమం 

ముంబయి మే 03:

మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) నాయకురాలు సుష్మా అంధారేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో శివసేన నాయకురాలు  సుష్మా అంధారే, పైలట్ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న సమాచారం తెలియరాలేదు.

 ఈ ఘటన రాయ్‌ఘడ్‌లోని మహద్‌ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Tags