ఎన్నికల కంట్రోల్ రూమ్ ను సాధారణ పరిశీలకురాలు చే పరిశీలించిన జిల్లా కలెక్టర్

On
ఎన్నికల కంట్రోల్ రూమ్ ను సాధారణ పరిశీలకురాలు చే పరిశీలించిన జిల్లా కలెక్టర్

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల ఏప్రిల్ 30( ప్రజా మంటలు) : 

కలెక్టరేట్ కార్యాలయ ఆవరణ లో ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఎన్నికల కంట్రోల్ రూం, 1950 ఫిర్యాదుల విభాగం లను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ నియోజక వర్గం సాధారణ పరిశీలకురాలు అలిస్ వాజ్ ఆర్ లు పరిశీలించారు.

వారి వెంట అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఆర్డీఓ జగిత్యాల పి.మధుసూదన్, కలెక్టరేట్ పరిపాలన అధికారి హన్మంతు రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు హకీమ్, తదితరులు పాల్గొన్నారు.

Tags