ఎస్ ఎస్ సీ ఫలితాల్లో బాలికలదే పై చేయి 91.31 శాతం ఉత్తీర్ణత
On
ఎస్ ఎస్ సీ ఫలితాల్లో బాలికలదే పై చేయి 91.31 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్ ఏప్రిల్ 30::
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల..
ఫలితాల్లో బాలికలదే పైచేయి..
మొత్తం 91.31 శాతం ఉత్తీర్ణత..
బాలురు - 89.42 శాతం, బాలికలు - 93.23 శాతం..
3,927 స్కూల్స్లో వంద శాతం ఉత్తీర్ణత.
99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ ప్లేస్..
65 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా లాస్ట్ ప్లేస్
Tags