శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం

On
శ్రీకళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో కన్నుల పండుగగా  సీతారాముల కల్యాణం

భారీగా తరలివచ్చిన భక్తులు

గొల్లపల్లి ఎప్రిల్ 06 (ప్రజా మంటలు):
 
గొల్లపల్లి మండల కేంద్రంలో   శ్రీకళ్యాణ రామచంద్ర ఆలయ ప్రాంగణంలో  రాములోరి  శ్రీరామ నవమి వేడుకలు ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య -సువర్ణ  అర్చకులు తిరుణారి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు మధ్య శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు కళ్యాణ రామచంద్రస్వామికి.అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు  కీర్తిశేషులు  ముస్క్ కృష్ణారెడ్డి, సతీమణిలక్మి,-తిరుపతి రెడ్డి -అనిత, కుటుంబ సభ్యులు సమర్పించారు. అన్నదానం నిర్వహించారు.

స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు గ్రామ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీ సీతారాముల కల్యాణం  ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగుపై.. మంగళవాయిద్యాలు, వేద పండితుల చేత మంత్రోచ్ఛరణలు, రామ భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12.35 గంటలకు  సీతారాముల కల్యాణం కన్నుల పండువగా సాగింది  రామయ్య పెళ్లిని తిలకించడానికి గ్రామ నలుమూలల నుంచి భక్తుల తరలివచ్చారు.

ఉదయం   కల్యాణ ఘట్టం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.35 గంటలకు కల్యాణ   వేద పండితుల మంత్రోచ్ఛరణలు మార్మోగుతుండగా అభిజిత్‌ లగ్నం సమీపించగానే 12.35నిమిషాలకు జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాములవారి శిరస్సుపై ఉంచారు. ఇది శుభ ముహూర్తం కాగా జగత్‌ కల్యాణ శుభ సన్నివేశం ఆవిష్కృతమైంది  రామయ్య సీతమ్మ మెడలో మాంగళ్య దారణ చేశారు. అనంతరం తలంబ్రాల వేడుక ఆ తర్వాత బ్రహ్మ బంధనం వేశారు.

దీన్ని బ్రహ్మముడి అని కూడా అంటారు.చతుర్వేదాలతో నూతన దంపతులకు ఆశీర్వచనం పలికారు. సాధారణంగా కల్యాణంలో రెండు సూత్రాలు ఉంటాయి. సీతారామ కల్యాణంలో మాత్రం మూడు సూత్రాలు ఉంటాయి. భక్త రామదాసు ఎంతో వాత్సల్యంతో తయారు చేసిన పతకాన్ని కలిపి మూడు సూత్రాలను సీతమ్మవారికి ధరింపజేశారు. సీతా రాముల కళ్యాణం చూసేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు.

శ్రీరామ నామస్మరణతో హనుమాన్ భక్తులు శ్రీరామ జయ రామ అంటూ ఆలయంలో మారుమోగాయి ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల పెద్ద మనుషులు గ్రామ ప్రముఖులు యువకులు రామ భక్తులు మహిళలు  కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా కృషి చేసిన వారందరికీ పేరుపేరునా ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్య కళ్యాణ రామచంద్రస్వామి ఆశీస్సులు ఎప్పటికీ నీపైన ఉండాలని అన్నారు

Tags

More News...

Local News 

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ

కొత్తపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను ఆకస్మికంగా సందర్శించిన డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించిన డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య
Read More...
Local News 

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది

ఆశా కుటుంబానికి ఆసరగా నిలిచిన వైద్య సిబ్బంది - ముల్కనూర్ పిహెచ్సి వైద్యులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి
Read More...
Local News 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి 

దుబాయిలో హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే,మాజీ మాజీ మంత్రి  గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళి అక్కడ ఇటీవల హత్యకు గురికాగ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  బుధవారం రోజున శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు....
Read More...
Local News 

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర

యువరాజ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి పాదయాత్ర సికింద్రాబాద్  ఏప్రిల్ 16 (ప్రజా మంటలు):  దశాబ్దల తరబడిగా ముదిరాజులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 18 నుంచి ముదిరాజ్ నాయకులు యువరాజ్ పాదయాత్ర చేపట్టబోతున్నారు.  మేడారం సమ్మక్క సారక్క క్షేత్రం నుండి పాదయాత్ర ప్రారంభం అవుతుందని జాతీయ కోలీ సమాజ్ ఈసీ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ తెలిపారు. మేడారం...
Read More...
Local News 

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం

కాంగ్రెస్ పార్టీ చేసిన దేశ ద్రోహపు చర్యలను ఎండగడతాం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో చేస్తున్న యాత్రలు బూటకం - బిజెపి నాయకురాలు రాజేశ్వరి  సికింద్రాబాద్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబెడ్కర్ ను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అవమానించారని ఆయనను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు...
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి ఎప్రిల్ 16 (ప్రజా మంటలు): ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు....
Read More...
Local News 

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి

పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథి సిడిపిఓ వీరలక్ష్మి గొల్లపల్లి ఎప్రిల్ 16 :(ప్రజా మంటలు) గొల్లపల్లి మండలం  లోని తిరుమలాపూర్ అంగన్వాడీ సెంటర్ లో పోషణ పక్వాడ్ ప్రోగ్రాము లో ముఖ్య అతిధిగా మల్యాల సీడీపీఓ వీరలక్మి మాట్లాడుతూ 1000 రోజుల ప్రాముఖ్యత ను తెలియచేస్తు గర్భిణీలు పౌష్టిక ఆహారం, చిరు ధన్యలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటలు చేయటం పట్ల అవగాహనా కల్పించారు...
Read More...
Local News  State News 

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు

ఎల్కతుర్తి సభకు గులాబీ సైనికులారా తరలిరండి - ఎమ్మెల్సీ కవిత గోడమీద రాతలు జగిత్యాల ఎప్రిల్ 16: ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలి వెళదాం.25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం. కార్యకర్తల్లారా తరలి రండి అంటూ BRS నాయకురాలు,ఎమ్మెల్సీ కవిత గోడమీద రాస్తూ, కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కౌన్సిలర్ దేవేందర్ నాయక్, ఇతర కార్యకర్తలు వెంట ఉన్నారు. ఈరోజు జగిత్యాలలో జరిగే...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర 

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పోషణ జాతర  ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 16 (ప్రజామంటలు దగ్గుల అశోక్) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బుధవారం రోజున సంఘ భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ...
Read More...
State News 

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత 

కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు -  జగిత్యాల సభలో ఎమ్మెల్సీ కవిత  ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలి తెలంగాణ ఇస్తాని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోంది జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్పొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాల ఎప్రిల్ 16: బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జగిత్యాలలో జిల్లా...
Read More...
National  International  

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన  హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని  అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా  ప్రశంసించారు

ట్రంప్ నిబంధనలను వ్యతిరేకించిన  హార్వర్డ్ విశ్వవిద్యాలయ యాజమాన్యాన్ని  అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా  ప్రశంసించారు ట్రంప్ మంగళవారం విశ్వవిద్యాలయం తన పన్ను మినహాయింపు హోదాను కోల్పోవాలని  సూచించాడు. ఏప్రిల్ 15, డిమాండ్లను ధిక్కరించిన తర్వాత వైట్ హౌస్ హార్వర్డ్‌కు నిధులను స్తంభింపజేసింది ట్రంప్ పరిపాలన $2 బిలియన్లకు పైగా ఫెడరల్ గ్రాంట్ డబ్బును స్తంభింపజేసింది.. యూదు వ్యతిరేకతపై చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ విశ్వవిద్యాలయం నిధుల స్తంభనను ఎదుర్కొంటున్నందున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
Read More...
State News 

ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్

ఏసీబీకి చిక్కిన. చాంద్రాయణగుట్ట  అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్    హైదరాబాద్ ఏప్రిల్ 15: శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ఏసీబీ వలకు చిక్కారు.   రూ.70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.  చార్మినార్ జోన్ ఇన్ఛార్జిగా శ్రీనివాస్.అదనపు బాధ్యతలు  నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట సర్కిల్లో అర్బన్ బయో డైవర్సిటీ విభాగంలో రూ. 45 లక్షల
Read More...