సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ - సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

సికింద్రాబాద్, మార్చి 21 ( ప్రజామంటలు) :
బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులు వ్యాపార మెళుకులవలను నేర్చుకోవాలని, సృజనాత్మకతతోనే బిజినెస్ లో సక్సెస్ అవుతారని ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. శుక్రవారం పద్మారావునగర్ లోని సర్దార్ పటేల్ డిగ్రీ,పీజీ కాలేజీ లో ప్రారంభమైన రెండు రోజుల బిజినెస్ మేనేజ్మెంట్ ఫెస్ట్ సమన్వయ–2025 కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. విద్యార్థులు ఇలాంటి ఈవెంట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలేజీ యాజమాన్యం శేఖర్ కమ్ముల కు జ్ఞాపిక అందించి, సత్కరించారు. ఈసందర్బంగా స్టూడెంట్స్ కాలేజీ ఆవరణలో ఫుడ్ స్టాల్స్ ను, ఆయా కార్పొరేట్ కంపెనీలు తమ ప్రొడక్ట్ స్టాల్స్ లను ఏర్పాటు చేశారు. కాలేజీ చైర్మన్ పి.హరినాథ్ రెడ్డి, కార్యదర్శి జీవి.రంగారెడ్డి,ట్రెజరర్ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ డా.హేమలత,డా.అమర్నాథ్,రాహుల్ యాదవ్, అనుప యాదవ్, పల్లవి,రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు
–––––––––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
ఛలో ఢిల్లీ ధర్నాకు తరలిన జగిత్యాల జిల్లా బిసి నాయకులు
.jpeg)
రామలింగేశ్వర ఆలయం ఆధ్వర్యంలో ఎడ్లబండ్ల పోటీలు

సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్ *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

జీవితంపై విరెక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య

72 సం, వృద్ధురాలు ఆత్మహత్య.

పూట గడవని దుస్థితి...మందులు కొనలేని పేదరికం *అండగా నిలిచిన ఎన్జీవో సంస్థ

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం

అయోధ్య నుండి శ్రీలంక వరకు నడుపుతున్న రామాయణ ఎక్స్ప్రెస్ గుంతకల్లు స్టాప్ ఉండాలని వినతి పత్రం అందజేసిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

షిరిడి సాయి సప్తాహం ప్రారంభం

స్వయంభు గుండు మల్లన్న ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల పోటీలు

వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

స్వయంభు గుండు మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
